June 20, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

భక్తులకు శుభవార్త: ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్

హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. శీతాకాలం కారణంగా గత ఆరు నెలలుగా మూసివేసిన ఈ ఆలయాన్ని, భక్తుల దర్శనార్థం...

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం

రాజస్థాన్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు...

శ్రీకాళహస్తి రథోత్సవంలో డిప్యూటీ కలెక్టర్ సందడి

శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నులపండువగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అత్యంత కీలకమైన రథోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం...

మాస్‌ రాజా ‘ఇరుముడి’లో కావేరీ రాక..

మాస్‌ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న హై వోల్టేజ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ...

విశ్వవిజేతగా భారత ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా, విజయవంతంగా వికసిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ కొనియాడారు. అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేయగల అద్భుతమైన సత్తా భారత్‌కు...

టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన ఆఫ్ఘానిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘానిస్థాన్ ఎట్టకేలకు తన విజయాల ఖాతాను తెరిచింది. యూఏఈతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 5 వికెట్ల తేడాతో గెలుపొంది టోర్నీలో తొలి విజయాన్ని నమోదు...

జనసేన సభ్యత్వ నమోదు షురూ

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...

కొలంబోలో భారత్ జైత్రయాత్ర: పాకిస్థాన్‌పై ఘనవిజయం..

టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హైవోల్టేజ్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత్ 61 పరుగుల...

పీజీఆర్ ఎస్ ను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్...

మేఘాలయ బొగ్గు గని దుర్ఘటనపై న్యాయ విచారణ: జస్టిస్

మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో జరిగిన అక్రమ బొగ్గు గని పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు