May 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

స్వర్ణాంధ్ర లక్ష్యంగా రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్

- సంక్షేమం, మౌలిక వసతులకు సమ ప్రాధాన్యత అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,32,205.33 కోట్ల అంచనా వ్యయంతో భారీ బడ్జెట్‌ను...

దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య: జెసీ

భారత రాజకీయాల్లో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని చిత్తూరు...

అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తూ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మోరాన్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ...

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ నుంచి మెలోడీ గిఫ్ట్

వైవిధ్యమైన కథలతో అలరించే యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ సినిమా ద్వారా యదునాథ్‌ మారుతి రావు దర్శకుడిగా పరిచయం...

హంస వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు చిద్విలాసం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూన్నాంబ దేవి వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ...

శ్రీ సిటీ సెజ్ లో హీరో కంపెనీ కార్మికులకు ఈఎస్ఐ వైద్య శిబిరం

ఈ. ఎస్. ఐ. అందిస్తున్న వైద్యం సేవలను కార్మికులు ఉపయోగించుకోవాలని సూళ్లూరుపేట ఈ. ఎస్. ఐ. వైద్యశాల ఇంచార్జి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్. జి. పద్మజ...

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం..

ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒక కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. జట్టు నూతన సారథిగా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను యాజమాన్యం ఎంపిక...

మార్చి 6న ‘మెన్షన్ హౌస్ మల్లేష్‌’ రాక

శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథా చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్‌’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా...

గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

తిరుపతి నగర విస్తరణ మరియు గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుపతిని 'గ్రేటర్' నగరంగా మార్చే ప్రక్రియపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి...

మార్చి 9కి ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత గందరగోళం మధ్య ముగిసింది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు