May 22, 2026

Andhra Pulse Desk

ఇలా నిర్మించారు… అలా ట్రయల్ రన్‌లోనే కుప్పకూలిన రోప్‌వే!

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో పెను ప్రమాదం సంభవించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్తగా నిర్మించిన రోప్‌వే, ప్రారంభోత్సవానికి ముందే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది....

రౌడీయిజాన్ని భరించే ప్రసక్తే లేదు.. తేడా వస్తే రాష్ట్ర హద్దులు దాటిస్తాం. చంద్రబాబు వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నూతన పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన,...

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం!

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం తర్వాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు...

తిరుమలలో భక్తుల రద్దీ, దర్శనానికి 12-15 గంటలు

ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూలై 2వ తేదీన మొత్తం 74,510 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,...

గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

జూలై 3న పార్వేట ఉత్సవం శ్రీనివాసమంగాపురం, జూలై 2: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో (Srikalyana Venkateswara Swamy Temple) జరుగుతున్న సాక్షాత్కార వైభవోత్సవాలలో...

క‌న్నుల‌పండుగ‌గా శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగం!

3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా మహోత్సవం తిరుపతి, జూలై 2: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో (Sree Govindaraja Swamy Temple) బుధవారం పుష్పయాగ...

కన్నీరవుతున్న మామిడి రైతులనుఆదుకోండి : వైఎస్సార్‌సీపీ డిమాండ్

సంబేపల్లిలో ధ్వంసమైన మామిడి తోటల పరిశీలన  సంబేపల్లి, జూలై 2: అన్నదాత కళ్లముందే కాయలు నేలరాలుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర (Minimum Support Price) లేక,...

తిరుమలలో హోటళ్ల ధరలపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

తిరుమల (Tirumala) లోని హోటళ్ల ధరల (hotel prices) గురించి ఇటీవల సోషల్ మీడియాలో (social media) విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక మెసేజ్ (message) పూర్తిగా...

“గేమ్ చేంజర్”పై నోరు మెదపొద్దు: తీవ్ర పరిణామాలుంటాయ్…

 ప్రముఖ నటుడు రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు (fans) 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో (social media) సంచలన హెచ్చరికలు...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ : దర్శనానికి 10 గంటలు

ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. జూలై 1వ తేదీన మొత్తం 76,126 మంది భక్తులు శ్రీవారిని...