May 22, 2026

Andhra Pulse Desk

పల్లకీలో మోహినీ రూపంలో శ్రీ వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట (తిరుపతి), జూన్ 11: తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం భక్తులు అపూర్వ దృశ్యం తిలకించే అవకాశాన్ని...

 అన్నప్రసాద వితరణలో నిరంతర సేవా యజ్ఞం

టీటీడీ ఆధ్వర్యంలో రోజూ 2.5 లక్షల మందికి ఉచిత అన్నప్రసాదం వితరణ సాగుతోంది. దాతలు రూ. 44 లక్షలతో స్వయంగా ఈ సేవలో పాల్గొనే అవకాశం పొందవచ్చు....

స్వర్ణకవచంలో శ్రీమలయప్ప స్వామి దర్శనం

తిరుమలలో మూడు రోజులపాటు కొనసాగిన పవిత్ర జ్యేష్ఠాభిషేక మహోత్సవం బుధవారం ఘనంగా ముగిసింది. స్వామివారి బంగారు కవచ దర్శనం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. తిరుమల, జూన్ :...

ఏపీలో ఎన్డీయే సర్కారుకి యేడాది – భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రేపటితో ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ సందర్భంగా “స్వపరిపాలన స్వర్ణాంధ్ర ప్రదేశ్‌” నినాదంతో అమరావతిలో బుధవారం సాయంత్రం...

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం, గురువారం (Wednesday & Thursday) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA (Andhra Pradesh State Disaster Management Authority) వెల్లడించింది. వాతావరణ...

తిరుమలలో భక్తుల రద్దీ: 80,894 మంది దర్శనం

తిరుమల, జూన్ 10: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,894కు చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తల నీలాల (Tonsures) సంఖ్య...

సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి...

జూలై 1 నుంచి గడపగడపకు టీడీపీ పథకము ప్రారంభం

తిరుపతి, జూన్ 10: జూలై 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమం చేపట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికిగాను action plan (ప్రణాళిక) తయారు చేసినట్టు పార్టీ వర్గాలు...

టిటిడి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం: టిటిడి ఈవో జె. శ్యామల రావు

శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడిలోని...

కల్పవృక్ష వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు...