May 22, 2026

Andhra Pulse Desk

సన్న బియ్యంతో మిడ్‌డే మీల్ – రైతులకు గౌరవం

జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల విద్యా సంస్థల్లో అమలు వైఎస్సార్ ప్రభుత్వ అప్పులతో రాష్ట్రాన్ని దివాలాకొట్టించింది: నాదెండ్ల మనోహర్ విజయవాడ, జూన్ 2రాష్ట్రంలోని...

గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 07.02 - 07.20 గంటల మద్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ...

జూన్ 4న వైసీపీకి vs జనసేన

అది 'వెన్నుపోటు దినం' కాదు 'పీడ విరగడైన దినం' రెండు ప్రధాన పార్టీలు ఒకే రోజున వేర్వేరు కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జూన్...

తిరుమలలో భక్తుల రద్దీ – సర్వదర్శనానికి 24 గంటల సమయం!

తిరుమల, జూన్2, : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 1, 2025 ఆదివారం నాటి సమాచారం ప్రకారం, మొత్తం 78,031...