సర్వదర్శనానికి సుమారు 18 గంటలు
నమస్తే వెంకటేశా! మే 26, 2025న తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ, కానుకల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు....
The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.
నమస్తే వెంకటేశా! మే 26, 2025న తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ, కానుకల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు....
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష పర్వ దినాల వివరాలు ఇలా ఉన్నాయి. - జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం....
సోమవారం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ట్రస్టుకు దాతలు రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగనాధ్, కృష్ణకుమారి దంపతులు...
శ్రీవారి సన్నిధిలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో ఆదివారం రోజు భక్తుల రద్దీ భారీ స్థాయిలో కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు...
భక్తులకు నిరంతర అన్నప్రసాద సేవలు తిరుమల, 25 మే 2025: తపస్సులు, భక్తి భావాల మధ్య పవిత్రతకు ప్రతీకగా నిలిచే తిరుమల ఇప్పుడు భక్తజనసంద్రంగా మారింది. వేసవి...
మే 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో...
తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శనివారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధతో తలనీలాలు సమర్పించిన వారి...
వివిధ రంగాల నిపుణులతో శ్రీవారి సేవ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ...
బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ యాదవ్ శనివారం టిటిడి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళాన్ని...
తిరుపతి, మే 23 (శుక్రవారం): ఓం నమో వెంకటేశాయ నినాదాలతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొత్తం 74,374 మంది...