తిరుమలలో చైల్డ్ ట్యాగ్ అద్భుతం.. తప్పిపోయిన బాలిక సురక్షితం!
నిమిషాల్లోనే ఆచూకీ: పోలీసుల ముందస్తు జాగ్రత్త తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఐదేళ్ల బాలిక జనసమూహంలో దారి తప్పగా, పోలీసులు అమలు చేస్తున్న చైల్డ్ ట్యాగ్ విధానం...
The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.
నిమిషాల్లోనే ఆచూకీ: పోలీసుల ముందస్తు జాగ్రత్త తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఐదేళ్ల బాలిక జనసమూహంలో దారి తప్పగా, పోలీసులు అమలు చేస్తున్న చైల్డ్ ట్యాగ్ విధానం...
విద్యాదానమే మహాదానం: టీటీడీ ట్రస్ట్కు రూ. 1 కోటి విరాళం! విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య ఉదారత. చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేసిన విరాళం డి.డి....
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో ఆరా తీసిన చైర్మన్ బి.ఆర్. నాయుడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సదుపాయాలు ఉన్నాయని భక్తుల హర్షం. భక్తులతో ముఖాముఖి వైకుంఠ...
తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారికి భారీగా చేరిన హుండీ కానుకలు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం భక్తుల గోవింద నామ స్మరణలతో మార్మోగుతోంది. 2025...
ప్రారంభమైన ద్వార దర్శనాలు.. భక్తజన సంద్రం! గోవింద నామస్మరణతో మారుమోగుతున్న సప్తగిరులు.. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అద్భుత ఏర్పాట్లు చేసిన టీటీడీ యంత్రాంగం. గోవింద నామస్మరణతో...
తిరుమలలోని వైకుంఠ ద్వారం ద్వారా కలెక్టర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వార ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శనానంతరం...
వైకుంఠ రద్దీలో 'జియో ట్యాగ్' అభయం తిరుమల జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో అమలు చేస్తున్న చైల్డ్ ట్యాగ్ వ్యవస్థ ద్వారా తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని...
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో...
వైకుంఠ ప్రాప్తి వెనుక ఉన్న పరమార్థం ఇదే! ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల నమ్మకం....
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం అత్యంత శోభాయమానంగా ముస్తాబైంది. శ్రీవారి ఆలయం లోపల మరియు వెలుపల చేసిన పుష్పాలంకరణలు భక్తజన సందోహాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి....