May 28, 2026

తిరుమల

The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.

అమరావతి తీరంలో ‘పవిత్ర హారతి’.. కాశీ, ఉజ్జయిని తరహాలో నిర్వహణకు టీటీడీ కసరత్తు!

సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. అధ్యయనం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు! దైవిక అనుభూతికి వేదికగా అమరావతి ముఖ్యమంత్రి నారా...

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి.. ఎప్పుడంటే

శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవల షెడ్యూల్ (జనవరి 25, ఆదివారం): రథసప్తమి రోజున సూర్యోదయం నుండి రాత్రి వరకు అమ్మవారు కింద పేర్కొన్న సమయాల్లో వివిధ...

టిటిడి కల్యాణ మండపాలకు మహర్దశ

దేశవ్యాప్తంగా ఉన్న మండపాలపై ఈవో సమీక్ష.. ఇకపై 'యాప్' ద్వారా భక్తుల ఫీడ్‌బ్యాక్! కల్యాణ మండపాలపై సమగ్ర నివేదికకు ఆదేశం దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం...

శ్రీవారి సన్నిధిలో కొనసాగుతున్న భక్తజన ప్రవాహం

తిరుమల గిరుల్లో వైకుంఠ ద్వార దర్శన కోలాహలం కొనసాగుతోంది, ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.  జనవరి 4, 2026న రికార్డు...

మార్చి 3న శ్రీవారి ఆలయ మూత: భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి!

మార్చి 3న ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు పదిన్నర గంటల పాటు మూసివేయబడనుంది. గ్రహణ ప్రభావం వల్ల మార్చి 3న ఉదయం 9 గంటల...

రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

తిరుమల కొండపై భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది; వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో సుమారు 88,662 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. కలియుగ వైకుంఠం...

కోదండరామాలయంలో 108 కలశాలతో అభిషేకం

పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారికి వైభవంగా అష్టోత్తర శతకలశాభిషేకం.. భక్తుల కోలాహలం! వేడుకగా అమ్మవారు, స్వామివార్ల అభిషేకం తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పౌర్ణమి వేడుకలు...

టిటిడి ఆలయాల దర్శనంలో సాంకేతిక విప్లవం

వర్చువల్ రియాలిటీతో క్షేత్రాల ప్రాశస్త్యం వెల్లడి.. ఎస్వీబీసీ ద్వారా విస్తృత ప్రచారం! అధునాతన సాంకేతికతతో ఆలయాల విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్థానిక మరియు అనుబంధ...

శ్రీవారి ట్రస్టులకు భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 3 కోట్ల భారీ విరాళం అందజేసిన రిలయన్స్ ప్రతినిధి. శ్రీవారి సేవలో రిలయన్స్ ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న...

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో హల్చల్: గోపురం ఎక్కిన నిందితుడు

తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆలయ గోడ...