June 21, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

దేశంలో కరోనా మళ్లీ విజృంభణ- 3వేలు దాటిన కేసులు

నలుగురు మృతి మరలి ముప్పు ముంచుకొస్తోందా? గతంలోనే చెరిపివేశామనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ దేశాన్ని తన భయపెట్టే నీడలోకి తీసుకువెళ్తోంది. తాజా గణాంకాలు చూస్తే అప్రమత్తత అవసరమన్న...

ఉత్తర–ఈశాన్య భారతంపై విరుచుకుపడ్డ వరుణుడు

వరదలకు ఏడుగురు మృతి వర్షాకాలం అంటే చల్లదనం, తేమతో కూడిన ప్రకృతి మధురతే గుర్తుకొస్తుంది. కానీ ఈసారి వానకాలం క్రూరరూపం దాల్చింది. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో...

విరుచుకుపడ్డ వరదలు : మునిగిన మణిపూర్ నగరం 

వానలు వానలుగా కురిసే వానాకాలం మణిపూర్‌ను ముంచెత్తింది. ఈశాన్య రాష్ట్రంలో విరుచుకుపడుతున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇంఫాల్ నది ఉప్పొంగి నగరాలను ముంచివేసింది....

ఆక్రమణకు గోలీలు వదిలితే, గోళాలే సమాధానం’ : warns Modi

పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సింధూర్’  దేశ చరిత్రలో అతి పెద్ద ఉగ్రవాద వ్యతిరేక చర్య నారీ శక్తికి గౌరవం – పార్లమెంట్‌లో 75 మహిళలు సముద్రయాత్ర...

భారీ వర్షంలో ముంబయిని బెదిరించిన బ్లాక్ పాథాన్!

వర్షపు నీటిలో పాము కదలికలు – మానవులకు ప్రమాదం!ముంబయి వర్షభీతి – వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబయి వర్షాలు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. వరదలు, మురికి నీరు,...

మధ్యప్రదేశ్‌లో నేడు మోదీ పర్యటన

అహిల్యాబాయి జయంతి సందర్భంగా మహిళా శక్తీకరణ మహాసమ్మేళనంలో ప్రధాని కొత్త విమానాశ్రయాలు, మెట్రో సేవలు ప్రారంభించి అభివృద్ధికి శ్రీకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మే 31న ముఖ్యమైన రోజు....

భారతం కోసం బలికొన్న శుభం… ప్రధాని మోదీ భావోద్వేగం

పాహల్గాం దాడిలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని ఓదార్చిన ప్రధాని కాన్పూర్:"ఆ తండ్రి భుజాన్ని తడిమాడు… ఆ భార్య కన్నీళ్లకు తోడుగా నిలిచాడు… కేవలం ప్రధాని కాకుండా...

ఘోర ఉగ్రవాదులను అప్పగించు, లేకపోతే మరో గుణపాఠమే: రాజ్‌నాథ్‌

ఉగ్రవాద ప్రేరణలపై పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ‘ఒపరేషన్‌ సింధూర్‌’ ముగిసిందనుకోవద్దని, అది కేవలం తాత్కాలిక విరామమని, తిరిగి...

కరోనా మళ్లీ పంజా విసురుతోందా?

బెల్గావిలో వృద్ధుడు మృతి కేరళలో కేసులు 430 దాటిన తీరు ఢిల్లీలో సీఎం భరోసా దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తన చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రాలవ్యాప్తంగా...

పాక్ ఐఎస్ఐ గూఢచారుల వలలో ప్రభుత్వ ఉద్యోగి

జాతీయ భద్రతపై పాక్ కుట్రలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కీలక సమాచారాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటూ, ప్రజలను తమ వలలోకి లాగుతూ పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశానికి...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు