June 21, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

భారత్ వికాసానికి టీమ్ ఇండియా’లా పనిచేయాల్సిందే: మోడీ

న్యూఢిల్లీ, మే 24: వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలంటే కేంద్రం మరియు రాష్ట్రాలు ఒకే జట్టు లా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు....

NITI AAYOG : వికసిత భారత దిశగా సంయుక్త పయనం

కేంద్రం-రాష్ట్రాల సమాలోచనకు మోదీ నేతృత్వం "వికసిత భారత్" లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలన్నీ కలసి ముందుకు సాగాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా, మే 24, 2025న...

నో ఎంట్రీ… ప్రయాణీకులు చస్తే మాకేంటి?

పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి అనుమతి లేదన్న లాహోర్ ఏటీసీ అతి కష్టం మీద సురక్షితంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం ఒకవైపు తుఫాను, మరోవైపు వడగండ్ల వాన, విమానం...

జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తత

కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో కాల్పుల అనంతరం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. షింగ్పోరా...

భారత సరిహద్దుల్లో సివంగులు !

మహిళా సైనికుల ధైర్యం ప్రశంసనీయం! బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మహిళా సిబ్బంది అనితరసాధ్యమైన తెగువను చూపారని బిఎస్ఎఫ్ అధికారి చంద్రేష్ సోనా వెల్లడించారు. వారు చూపిన...

Ukraine-Russai war : వారే నేరుగా చర్చించుకోవాలి

స్పెయిన్ ప్రధానితో చర్చల సంద్భంగా మోడీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్యన మరెవ్వరో వచ్చి చర్చలు జరపాల్సిన...

PM Modi:‘డిజిటల్ అరెస్ట్’పై జర సోచో… భయపడొద్దు

సైబర్ నేరాలు రోజుకో రూపం దాల్చుతున్నాయి. బ్యాంకు అధికారులుగా ఆర్బీఐ అధికారులుగా చెప్పుకునే పిన్ నంబర్లు, ఆధార్ నంబర్లు కొట్టేసే సైబర్ కేటుగాళ్ళు నేరుగా సిబిఐ, సిఐడి,...

యమునా నదిలో స్నానం, కట్ చేస్తే ! ఆస్పత్రి పడకపై బీజేపీ నేత..!!

కాలుష్యం లేదా.. ఇది ప్రమాదకరం కాదా? రండీ నేను చూపిస్తానంటూ నదిలోనే స్నానానికి దిగి ప్రాణాల మీదుకు తెచ్చకున్నాడు ఓ బీజేపీ నాయకుడు.చివరకు ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరి...

విమానాల్లో అయ్యప్ప ఇరుముడి తీసుకెళ్లొచ్చు

కేరళలోని శబరిమలకు వెళ్ళాలంటే అనేక కొండలు గుట్టలు దాటుకుని వెళ్ళాలి. ప్రత్యేకించి కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు నుంచి అనేక మంది భక్తులు వ్యయ ప్రయాసలగూర్చి వెళ్ళుతూ...

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి : ఇద్దరు జవానుల మృతి

జమ్ము: జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఉగ్రదాడుల క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు....

మీకు ఆసక్తి కలిగించే వార్తలు