March 27, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

భారీ వర్షంలో ముంబయిని బెదిరించిన బ్లాక్ పాథాన్!

వర్షపు నీటిలో పాము కదలికలు – మానవులకు ప్రమాదం!ముంబయి వర్షభీతి – వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబయి వర్షాలు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. వరదలు, మురికి నీరు,...

మధ్యప్రదేశ్‌లో నేడు మోదీ పర్యటన

అహిల్యాబాయి జయంతి సందర్భంగా మహిళా శక్తీకరణ మహాసమ్మేళనంలో ప్రధాని కొత్త విమానాశ్రయాలు, మెట్రో సేవలు ప్రారంభించి అభివృద్ధికి శ్రీకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మే 31న ముఖ్యమైన రోజు....

భారతం కోసం బలికొన్న శుభం… ప్రధాని మోదీ భావోద్వేగం

పాహల్గాం దాడిలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని ఓదార్చిన ప్రధాని కాన్పూర్:"ఆ తండ్రి భుజాన్ని తడిమాడు… ఆ భార్య కన్నీళ్లకు తోడుగా నిలిచాడు… కేవలం ప్రధాని కాకుండా...

ఘోర ఉగ్రవాదులను అప్పగించు, లేకపోతే మరో గుణపాఠమే: రాజ్‌నాథ్‌

ఉగ్రవాద ప్రేరణలపై పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ‘ఒపరేషన్‌ సింధూర్‌’ ముగిసిందనుకోవద్దని, అది కేవలం తాత్కాలిక విరామమని, తిరిగి...

కరోనా మళ్లీ పంజా విసురుతోందా?

బెల్గావిలో వృద్ధుడు మృతి కేరళలో కేసులు 430 దాటిన తీరు ఢిల్లీలో సీఎం భరోసా దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తన చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రాలవ్యాప్తంగా...

పాక్ ఐఎస్ఐ గూఢచారుల వలలో ప్రభుత్వ ఉద్యోగి

జాతీయ భద్రతపై పాక్ కుట్రలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కీలక సమాచారాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటూ, ప్రజలను తమ వలలోకి లాగుతూ పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశానికి...

మాటిచ్చేవారే.. నెరవేర్చే వారెవరు? – వాయుసేన చీఫ్

భారత రక్షణ రంగం అభివృద్ధి చెందుతున్నదా? లేక కేవలం మాటలకే పరిమితమా? “సంతకాలు చేస్తారు.. కానీ డెలివరీలు జరగవు!” అని వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ తేల్చేశారు....

షోపియాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!

కల్లోలాలకు నెలవైన కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఇటీవలి పహల్గామ్ దాడి అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాయి. ఈ క్రమంలో, దక్షిణ...

Covid 19 :భయానక భవిష్యవాణి నిజమవుతోందా?

ఆధునిక ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా? 2030లో ఏం జరుగబోతోంది. జపాన్ బాబా వంగాగా పేరొందిన రియో టాట్సుకి భవిష్యవాణి ఏం చెప్పింది? ప్రపంచం...

నేపాల్‌ నుంచి భారత్‌లోకి 20 డ్రోన్‌ల చొరబాటు!

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి నేపాల్ వైపు నుంచి సుమారు 15 నుంచి 20 డ్రోన్‌లు భారత గగనతలంలోకి ప్రవేశించడంతో బీహార్ పోలీసులు...