ఓర్నీ…! ఎంతకు తెగించార్రా…? డిటర్జెంట్, యూరియాతో నకిలీ పాలా?.. షాకింగ్ వీడియో!
ఆహార కల్తీ ఏ స్థాయికి చేరుకుందో తెలిపే ఒక భయంకరమైన ఘటన ముంబైలో వెలుగుచూసింది. మనం నిత్యం తాగే పాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఉదంతం...
The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.
ఆహార కల్తీ ఏ స్థాయికి చేరుకుందో తెలిపే ఒక భయంకరమైన ఘటన ముంబైలో వెలుగుచూసింది. మనం నిత్యం తాగే పాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఉదంతం...
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ ప్రాంతంలో వెలుగుచూసిన డ్రగ్స్ ఉదంతం సినీ, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు...
ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు కేవలం నిరక్షరాస్యులు, నేరచరితులు మాత్రమే ఈ రొంపిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన...
హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటుపడిన ఓ యువకుడు,...
జార్ఖండ్ రాజధాని రాంచీలో (Ranchi Fire Accident) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం పురానా అర్గోరా చౌక్ నుంచి కట్ల మోర్కు వెళ్లే ప్రధాన...
హైదరాబాద్లోని నల్లకుంటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో కళ్లు మూసుకుపోయిన ఓ భర్త, తన కన్నపిల్లల ముందే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు....
కన్నకూతురు పరువే మిన్న అనుకున్నారు. ఆ తల్లిదండ్రులు... ఎన్నిమార్లు చెప్పిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నవమాసాలు మోసి కన్న తల్లి విషమివ్వగా....
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 11...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి, తన ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన జగ్గయ్యపేట పట్టణంలో కలకలం రేపింది. జగ్గయ్యపేట...
హైదరాబాద్లో శిశువులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.15 లక్షలకు ఒక్కో బిడ్డను అమ్ముతున్న 11 మందిని అరెస్ట్ చేసి, ఇద్దరు...