ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార కూటమికి చెందిన కీలక నేతల మధ్య ఆసక్తికర భేటీలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఐటీ,...

నాయుడుపేటలో తుడా పీపీపీ లేఅవుట్లు..

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలోని అన్ని ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 'డే విత్...

పోలవరం నియోజకవర్గంలో తాగునీటి కష్టాలకు చెక్..

పోలవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం మండలంలోని మూడు గ్రామాల్లో...

చెవిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ సిపాయి

తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...

తుమ్మలగుంటలో చెవిరెడ్డి సందడి..

సుదీర్ఘ విరామం తర్వాత తన అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుసుకునేందుకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. చంద్రగిరి...

దుర్గసముద్రం ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృవియోగం

– నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృ వియోగం కలిగింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి...

మల్లన్న భక్తులపై లాఠీచార్జీ అమానుషం: పీవీఎన్ మాధవ్

శ్రీశైల క్షేత్రంలో శివ మాలధారులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన...

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత బ్యాంకింగ్..

ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండటం నేటి కాలంలో ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం...

ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై రూ. 32,000 కోట్ల సాయం కోరిన సిఎం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కీలక...

రైతులకు వరం ‘మన మిత్ర’.. ఇక వాట్సాప్‌లోనే సబ్సిడీ సేవలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా 'మన మిత్ర' వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్‌ఫారంలో మైక్రో ఇరిగేషన్...