April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

ఆర్థికాభివృద్ధికి సీఎం చంద్రబాబు ‘3C’ మంత్రం..

పెట్టుబడుల వేటలో కలెక్టర్లదే కీలక పాత్ర! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు....

యేడాదిలో నెయ్యి ధర రూ.351 నుంచి రూ.761కా..! అసలు ‘భోక్త’ ఎవరు?: జగన్ ప్రశ్న

 అంత పరుగులెందుకు?.. స్వామీ జగన్ సంధించిన లెక్కల తూటాలు! కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం చుట్టూ ఇప్పుడు 'నెయ్యి' రాజకీయం ముదురుతోంది. ఒకప్పుడు...

ఆ నాటకాలు ఇక సాగవు: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ స్వార్థంతో కూడినవేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...

ముగ్గురు పిల్లల ముచ్చట సరే.. పోషించే నాథుడెవరు బాబూ?

పిల్లలు పాలు తాగినా చావే.. నీళ్లు తాగినా చావే.. రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతుండగా, యువత ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని...

చెరపట్టిన ఎమ్మెల్యేలనేం చేశావ్.. నువ్వు మహిళా రక్షకుడివా?: జగన్

కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత గాలికి ఎగిరిపోయిందని, అసలు ఆడవారి రక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్...

చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పారు స్వామీ..! జగన్

బుధవారం తాడేపల్లెలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. దాని అంశాలు ఇలా ఉన్నాయి. రిపోర్టర్ : సార్.....

బాబుగారి ఆర్థిక విధ్వంసం @ Rs.3.2 లక్షల కోట్లు : జగన్ నిప్పులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం తీవ్ర...

తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం:   చంద్రబాబు

రాజధాని అమరావతిని తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, భావితరాలకు గర్వకారణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన 59వ...

‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసిన మంత్రి అనిత

రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా...

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి...