తెలంగాణలో కార్మికులకు వేతన వరం: జూన్ 1 నుండి పెరిగిన కనీస వేతనాలు అమలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. Telangana...
