March 31, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

పాక్ ఐఎస్ఐ గూఢచారుల వలలో ప్రభుత్వ ఉద్యోగి

జాతీయ భద్రతపై పాక్ కుట్రలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశంలోని కీలక సమాచారాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటూ, ప్రజలను తమ వలలోకి లాగుతూ పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశానికి...

పాక్‌ర్యాలీలో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్మైండ్ కసూరీ

భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద సూత్రధారులకు వేదికగా మారినట్టుగా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే పాకిస్తాన్, వాస్తవానికి అంతర్వాడుగా...

మాటిచ్చేవారే.. నెరవేర్చే వారెవరు? – వాయుసేన చీఫ్

భారత రక్షణ రంగం అభివృద్ధి చెందుతున్నదా? లేక కేవలం మాటలకే పరిమితమా? “సంతకాలు చేస్తారు.. కానీ డెలివరీలు జరగవు!” అని వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ తేల్చేశారు....

సనాతన ధర్మం భావితరాలకు మార్గదర్శి: టిటిడి ఈవో

తెలుగు సంస్కృతి, భక్తి పరంపరలను విస్తృతంగా ప్రజల మదిలో నాటేందుకు తీరని కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడీ ధార్మిక ఉద్యమాన్ని మరింత ప్రజల మధ్యకి...

యూనస్ బంగ్లాదేశ్‌ను నరకంగా మార్చారు: షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బుధవారం ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ను "నరకంగా" మార్చారని ఆరోపించారు....

విజయవాడలో”బంగారం బిస్కెట్” మోసం

విజయవాడ, మే 29:విజయవాడ నగరం ఆశల బంగారంగా మిన్నకున్న రోజు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవ్వరూ వద్దంటారా! "బంగారం...

కడప టీడీపీ అడ్డా : చంద్రబాబు నాయుడు

రాజకీయ పునర్జన్మకు వేదికయింది కడప మహానాడు. దేవుని గడపగా భావించే ఈ పవిత్ర ప్రాంతం నుండి ప్రజాప్రభుత్వానికి మళ్లీ శక్తివంతమైన శుభారంభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన

సీఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం జూన్ 1న పింఛన్ల పంపిణీ కడప, మే 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కడప విమానాశ్రయం నుంచి...

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం...

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ₹9 లక్షల జరిమానా

తిరుపతి, మే 29 (గురువారం): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో...