March 11, 2026

Dr. P Y Reddy, Edttor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

నేపాల్‌ నుంచి భారత్‌లోకి 20 డ్రోన్‌ల చొరబాటు!

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి నేపాల్ వైపు నుంచి సుమారు 15 నుంచి 20 డ్రోన్‌లు భారత గగనతలంలోకి ప్రవేశించడంతో బీహార్ పోలీసులు...

జమ్మూ కాశ్నీర్‌లో సైకిల్‌పై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

పహల్గాం టూరిజం పునరుజ్జీవనానికి ప్రయత్నం! జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాంలో సైకిల్ తొక్కుతూ కనిపించడం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి...

బంగ్లాదేశ్ సంక్షోభం: ఎన్నికల ఎప్పుడో చెప్పండి : BNP డిమాండ్

జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్న యూనస్ బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.రోజుకోపార్టీ ఓ డిమాండ్ తో ముందుకు వస్తోంది. జాతీయ ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్...

కర్ణాటకలో రాజుకుంటున్న ‘పాకిస్థాన్’ రగడ:

బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణి మౌనం ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓ బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర...

టీడీపీ అంటేనే పేదల పార్టీ

టీడీపీ అంటేనే పేదల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ...

చంద్రగిరిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం..!

పోరాటాలతో పుట్టిందే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి రూరల్ మండల పార్టీ నేతల సమీక్షలో నేతల సూచన చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు...

మహానాడు కి 25 లక్షల రూపాయలు విరాళం

దాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు కడప లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025 కి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల...

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించాలి

టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్స‌వాలను వైభవంగా...

జూన్లో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి విశేష ఉత్సవాలు

- జూన్ 06, 13, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం - జూన్ 07 నుండి 11 వరకు...

కాకాణిని ఎక్కడ ఉంచారో చెప్పాల్సిన బాధ్యత లేదా?

పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరినైనా అరెస్టు చేస్తే ఎక్కడ ఉంచారో.. ఎక్కడికి తీసుకెళ్ళుతున్నారో... తెలపాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని వైఎస్సార్సీపీ...