ఉత్తర–ఈశాన్య భారతంపై విరుచుకుపడ్డ వరుణుడు
వరదలకు ఏడుగురు మృతి వర్షాకాలం అంటే చల్లదనం, తేమతో కూడిన ప్రకృతి మధురతే గుర్తుకొస్తుంది. కానీ ఈసారి వానకాలం క్రూరరూపం దాల్చింది. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో...
వరదలకు ఏడుగురు మృతి వర్షాకాలం అంటే చల్లదనం, తేమతో కూడిన ప్రకృతి మధురతే గుర్తుకొస్తుంది. కానీ ఈసారి వానకాలం క్రూరరూపం దాల్చింది. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో...
వానలు వానలుగా కురిసే వానాకాలం మణిపూర్ను ముంచెత్తింది. ఈశాన్య రాష్ట్రంలో విరుచుకుపడుతున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇంఫాల్ నది ఉప్పొంగి నగరాలను ముంచివేసింది....
పాకిస్తాన్ పటములో భాగంగా కనిపించినా, బలూచిస్థాన్ భూమికి తాను వేరొక చరిత్ర, సంస్కృతి కలిగి ఉన్నదని ప్రతి రోజు నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు తమ ప్రత్యేకతను,...
హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ పూర్తిస్థాయి డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. మంగళగిరిలోని...
యువతను లక్ష్యంగా చేసుకున్న బెట్టింగ్ ముఠాలు ఎస్పీ హెచ్చరిక – బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు క్రికెట్ అంటే క్రీడ మాత్రమే కాదు – ఇప్పుడు...
విజయవాడ, మే 31: ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు తుది దశకు చేరుకోగా, అభ్యర్థుల కోసం హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మరింత సులభతరం అయింది....
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 1వ తేదిన ప్రత్యేక...
పార్టీ ఐక్యతపై నొక్కి చెబుతూన్న నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో జూన్ 4 ఒక కీలకమైన రోజుగా మారబోతోంది. వెన్నుపోటు దినంగా ఈ తేదీని...
ఎన్.టి. ఆర్ ఆత్మ క్షోభిస్తుంది. పార్టీ పేరును తెలుగు దేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకుంటే మంచిది. ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్...
కేరళ నుండి వచ్చిన యువకుడు మదనపల్లిలో అప్రమత్తం వైద్య రంగాన్ని మరోసారి అప్రమత్తం చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఉద్యోగావకాశాల కోసం దూరప్రాంతాలకు వెళ్లిన యువకుడు...