April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

తిరుమలలో గణతంత్ర వేడుకలు: జెండా ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు

తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్. నాయుడు...

గణతంత్ర విలువలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి: జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) జి. నరసింహులుతో కలిసి...

‘త్రిముఖ’ సిద్ధం: జనవరి 30న పాన్ ఇండియా విడుదల!

యోగేష్ కల్లె హీరోగా, గ్లామర్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ 'త్రిముఖ' విడుదలకు సిద్ధమైంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన...

క్రికెట్ దిగ్గజం ఐ.ఎస్. బింద్రా కన్నుమూత: భారత క్రికెట్‌లో ఒక యుగం ముగింపు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అధ్యక్షుడు మరియు వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఇందర్జిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో...

అభిషేక్ ‘తుఫాన్’: కివీస్‌పై భారత్ ఘన విజయం!

గువహటి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లను తన బ్యాటింగ్‌తో ఊచకోత కోసి...

‘స్కై’: ఫిబ్రవరి 6న వస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్!

పృధ్వీ పెరిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'స్కై' (SKY) చిత్రం విడుదలకు సిద్ధమైంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందించారు....

నాంపల్లి అగ్నిప్రమాదం: బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా...

భారత్‌కు ట్రంప్ ‘బిగ్ రిలీఫ్’: దిగుమతి సుంకాలు సగానికి కోత?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా భారత్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై విధించే...

చిలగడదుంపల్లో ‘విషం’: క్యాన్సర్ ముప్పుపై FSSAI హెచ్చరిక!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం తినే చిలగడదుంపలు (Sweet Potatoes) ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు వీటిని రసాయన రంగులతో...

నేటి నుంచే ‘గొల్ల రామవ్వ’: పీవీ కలం నుంచి వెండితెరకు..

భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు రచించిన శక్తివంతమైన కథ 'గొల్ల రామవ్వ' ఇప్పుడు దృశ్యరూపంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలంగాణ సాయుధ పోరాట...