June 20, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

విండీస్ పవర్‌హిట్టర్ల ఊచకోతకు టీమిండియా మాస్టర్‌ప్లాన్

టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన సూపర్-8 పోరుకు తెరలేచింది. వెస్టిండీస్‌తో జరగనున్న 'డూ ఆర్ డై' మ్యాచ్‌ కోసం టీమిండియా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది....

ఖమేనీ హతం.. వీధుల్లోకి వచ్చి ఇరాన్ ప్రజల సంబరాలు!

ముప్పై ఆరేళ్ల పాటు ఇరాన్‌ను ఉక్కుపిడికిలితో పాలించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగియడంతో ఆ దేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్...

మందుల కంటే జీవనశైలే ముఖ్యం! నిపుణుల సూచనలు ఇవే..

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య 'హార్మోన్ల అసమతుల్యత'. దీనివల్ల కేవలం శారీరక ఇబ్బందులే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. అయితే,...

‘వీసా’ వింటారా ఆ అమెరికా ముచ్చట్లు..

యువ హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా – వింటారా సరదాగా’. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి...

పచ్చి మామిడితో పొందే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

వేసవి కాలం రాకముందే మార్కెట్లోకి పచ్చి మామిడికాయలు వచ్చేస్తున్నాయి. కేవలం పచ్చళ్లు, వంటలకే కాకుండా.. పచ్చి మామిడిని ముక్కలుగా కోసుకుని తినడం వల్ల మన శరీరానికి బోలెడన్ని...

ప్రేమ, నమ్మకం, భాగస్వామ్యానికి సరికొత్త వేదిక

జియో హాట్‌స్టార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త రియాలిటీ షో ‘మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ (Mad For Each Other) బుల్లితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది....

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో నిర్వహించిన 'ప్రజా వేదిక' సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ...

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ కలకలం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO)లో శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం మరియు...

అభివృద్ధి పనులకు శ్రీకారం.. పక్కా ఇళ్లపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 600 కోట్లు

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు