April 21, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం..

ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒక కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. జట్టు నూతన సారథిగా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను యాజమాన్యం ఎంపిక...

మార్చి 6న ‘మెన్షన్ హౌస్ మల్లేష్‌’ రాక

శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథా చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్‌’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా...

గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

తిరుపతి నగర విస్తరణ మరియు గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుపతిని 'గ్రేటర్' నగరంగా మార్చే ప్రక్రియపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి...

మార్చి 9కి ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత గందరగోళం మధ్య ముగిసింది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...

అంగన్‌వాడీలపై వేధింపులు ఆపాలి: సిఐటియు డిమాండ్

తిరుపతి జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని మరియు వారికి తగిన రక్షణ కల్పించాలని సిఐటియు నేతలు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ముఖ్యంగా అధికార పార్టీ...

స్కేటింగ్‌పై చార్‌ధామ్ జ్యోతిర్లింగ యాత్ర చేపట్టిన యువకుడు

సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు సాహసోపేతమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేవలం స్కేటింగ్ షూస్ ధరించి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ భక్తిని,...

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య పరీక్షలు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో రోగుల సౌకర్యార్థం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పలు రకాల కొత్త మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టారు....

108 అంబులెన్స్ ఉద్యోగుల వేతనాల పెంపు

ఏపీ 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం ఈఎంటీలు, పైలెట్ల వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....

అనధికారిక వసూళ్లపై ఉక్కుపాదం: కమిషనర్

నగర పరిధిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద అనధికారికంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య...

ముందుగా ప్రకృతిని ఆస్వాదించండి.. ఆపైనే పంచుకోండి: కేరళ పర్యాటక శాఖ

డిజిటల్ యుగంలో పర్యాటకులు ఫొటోలు, వీడియోల మోజులో పడి ప్రకృతి అసలైన అందాలను ఆస్వాదించలేకపోతున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు కేరళ పర్యాటక శాఖ 'ట్రావెల్ నౌ- పోస్ట్...