April 21, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

భక్తుల ఆకలి తీరుస్తున్న శ్రీవారి సేవ!

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోంది. దాతల సహకారంతో ప్రతిరోజూ వేలాది మందికి రుచికరమైన అన్నప్రసాదాలను వితరణ...

మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం.. నిద్రకు దూరం

మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే 'బ్లూ లైట్' మెదడును నిరంతరం ఉత్తేజితం చేస్తుంది. ఇది మెదడులో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది....

ఉమ్మడి వాటాతో భారీ హెల్త్ కార్పస్ ఫండ్

ఈ నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 1.5 శాతం వాటాను అందించేందుకు అంగీకరించారు. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా తన...

ఇషాన్, హార్దిక్ మెరుపులు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో...

రాహుల్ గాంధీతో సీఎం భేటీ.. విజయ నివేదిక సమర్పణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ...

ప్రత్యేక పరిస్థితుల్లో షూటింగ్.. లావణ్య త్రిపాఠి భావోద్వేగం

ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని కథానాయిక లావణ్య త్రిపాఠి తెలిపారు. సినిమా ప్రారంభం సమయంలో తాను గర్భవతిని అని, అయినప్పటికీ చిత్ర బృందం అందించిన సహకారంతో...

గ్రామాల్లో పింక్ బస్సుల సందడి.. ఇంటి వద్దకే క్యాన్సర్ పరీక్షలు

ఏర్పేడు మండలం పాపానాయుడుపేట పీహెచ్‌సీ పరిధిలోని కందాడు, వికృతమాల గ్రామాల్లో స్విమ్స్ వైద్యాధికారి డాక్టర్ ఎం. నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. అత్యాధునిక...

క్వాంటం కంప్యూటింగ్, ఐటీ హబ్‌గా అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో స్థాపించడం ద్వారా...

సుబ్బులమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళి..!

పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....

అవిలాల చెరువుకు మహర్దశ.. పర్యాటక హబ్‌గా అభివృద్ధి

తుడా పరిధిలోని చెరువుల సుందరీకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా అవిలాల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించామని, వేసవి లోపే...