మార్చి 9కి ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత గందరగోళం మధ్య ముగిసింది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత గందరగోళం మధ్య ముగిసింది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...
తిరుపతి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని మరియు వారికి తగిన రక్షణ కల్పించాలని సిఐటియు నేతలు జిల్లా కలెక్టర్ను కోరారు. ముఖ్యంగా అధికార పార్టీ...
సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు సాహసోపేతమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేవలం స్కేటింగ్ షూస్ ధరించి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ భక్తిని,...
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో రోగుల సౌకర్యార్థం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పలు రకాల కొత్త మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టారు....
ఏపీ 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం ఈఎంటీలు, పైలెట్ల వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
నగర పరిధిలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద అనధికారికంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య...
డిజిటల్ యుగంలో పర్యాటకులు ఫొటోలు, వీడియోల మోజులో పడి ప్రకృతి అసలైన అందాలను ఆస్వాదించలేకపోతున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు కేరళ పర్యాటక శాఖ 'ట్రావెల్ నౌ- పోస్ట్...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తోంది. దాతల సహకారంతో ప్రతిరోజూ వేలాది మందికి రుచికరమైన అన్నప్రసాదాలను వితరణ...
మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే 'బ్లూ లైట్' మెదడును నిరంతరం ఉత్తేజితం చేస్తుంది. ఇది మెదడులో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది....
ఈ నూతన ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 1.5 శాతం వాటాను అందించేందుకు అంగీకరించారు. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా తన...