March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

అమిత్ షాను కలిసిన నూతన దంపతులు విజయ్ – రష్మిక

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా రాచరికపు వైభవాన్ని తలపించేలా...

అధిక బరువుకు చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుత కాలంలో సూపర్ ఫుడ్స్‌లో ఒకటిగా పేరుగాంచిన చియా సీడ్స్ (Chia Seeds) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నలుపు మరియు తెలుపు రంగుల్లో లభించే ఈ...

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విప్లవం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో...

ప్రతీ ఎకరాకూ సాగునీరు.. తెలుగు తల్లికి జలహారతి:  సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి, సాగు భూములను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో సాగునీటి...

పేదల భూములను ఆక్రమిస్తే సహించం

తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో పేదలు కొనుగోలు చేసిన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం హతిరాంజీ మఠం...

తిరుపతి జిల్లాకు మకుటాయమానంగా అత్యాధునిక కోర్టు సముదాయం

తిరుపతి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన జిల్లా న్యాయస్థానాల భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తుడా...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, వారి...

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే మార్గాలు ఇవే!

మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. మనం తీసుకునే అల్పాహారం రోజంతా మన రక్తంలోని చక్కెర...

రాజస్థాన్ వేదికగా ఘనంగా విజయ్ – రష్మికల వివాహం

టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ఊరిస్తున్న వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా...

నేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మొట్టమొదటి అధికారిక పర్యటనలో భాగంగా నేడు భారత్‌కు చేరుకోనున్నారు. నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు కొనసాగే ఈ...