May 2, 2026

Andhra Pulse Desk

వెన్నుపోటు దినం వేదికపై బొత్స సత్యనారాయణకు అస్వస్థత

విజయనగరం, జూన్ 4: చీపురుపల్లిలో జరిగిన Backstab Protest Day కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు....

ప్రీపెయిడ్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్: వాడినంతే చెల్లింపు విధానం

విజయవాడ, జూన్ 4: విద్యుత్ వినియోగంలో నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ముందుగా నగదు చెల్లించి, తర్వాత...

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

INDIA, TIRUPATI, JUNE 4: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీవారి సింహవాహన సేవ అద్భుతంగా జరిగింది. ఉదయం 7 నుంచి...

78 వేల మందికి శ్రీనివాస దర్శనం – హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు

ఓం నమో వేంకటేశాయ! TIRUPATI, JUNE 4: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. మొత్తం 78,631 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం...

కేసులుంటే కొడతారా? అయితే చంద్రబాబునూ కొడతారా?

హద్దులు మీరుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తెనాలిలో వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో రాష్ట్రపాలన అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ...

జగన్ ‘వెన్నుపోటు దినోత్సవం’- కొత్త డ్రామా

వెన్నుపోట్లకు వైఎస్ కుటుంబానికే పేటెంట్: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మంగళగిరి, మే 21: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది పూర్తవుతున్న తరుణంలో,...

కారును ఢీకొన్న బైక్ : యువకుడికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరిలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం సమయంలో ఓ కారు పెట్రోల్...

జూన్ 5న ఘనంగా వనమహోత్సవం

కోటి మొక్కల నాటే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ అవగాహన కార్యక్రమాలు, పోటీలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా...

కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై నినదిద్దాం.. నిరసిద్దాం.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ర్యాలీకి సిద్ధమవుతున్న నేతలు ప్రజా ద్రోహాన్ని ఎండగడుదాం: భూమన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కూటమి ప్రభుత్వ...