78 వేల మందికి శ్రీనివాస దర్శనం – హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు
ఓం నమో వేంకటేశాయ! TIRUPATI, JUNE 4: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. మొత్తం 78,631 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం...
ఓం నమో వేంకటేశాయ! TIRUPATI, JUNE 4: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. మొత్తం 78,631 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం...
హద్దులు మీరుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తెనాలిలో వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో రాష్ట్రపాలన అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ...
వెన్నుపోట్లకు వైఎస్ కుటుంబానికే పేటెంట్: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మంగళగిరి, మే 21: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది పూర్తవుతున్న తరుణంలో,...
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరిలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం సమయంలో ఓ కారు పెట్రోల్...
కోటి మొక్కల నాటే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ అవగాహన కార్యక్రమాలు, పోటీలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా...
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ర్యాలీకి సిద్ధమవుతున్న నేతలు ప్రజా ద్రోహాన్ని ఎండగడుదాం: భూమన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కూటమి ప్రభుత్వ...
► తలనీలాలు సమర్పించుకున్న వారు 34,900 ► హుండీ ద్వారా రూ.3.89 కోట్ల ఆదాయం ► నిన్న శ్రీవారిని దర్శించుకున్న వారు 84,418 తిరుమల, జూన్...
దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులలో హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది....
తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత స్పందన రౌడీషీటర్ల చర్యలకు కౌంటర్గా పోలీసులు విజయవాడ,జూన్ 2 :రౌడీ షీటర్లను కొట్టడాన్ని తప్పు అని ఎందుకు అనాలి? వారి విధ్వంసక...