April 13, 2026

Andhra Pulse Desk

2036 ఒలింపిక్స్‌కు భారత్ సన్నద్ధం: దేశ ప్రతిష్ఠను పెంచేలా ప్రధాని మోదీ భారీ ప్రకటన!

భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ తన పూర్తి శక్తిసామర్థ్యాలతో...

తిరుపతిలో దారుణం: తిరుచానూరులో ఏడేళ్ల బాలికపై సామాజిక ఉన్మాది ఘాతుకం

గిరిజన బాలికను నిర్బంధించి అఘాయిత్యం.. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుచానూరు పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల...

అమరావతి రైతుల హామీలు నెరవేరుస్తాం: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భాగస్వాములైన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ భరోసా ఇచ్చారు. గతంలో ఇచ్చిన ప్రతి...

శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస విశేషాలు: ఆదివారం పంచాంగ ఫలాలు

నేడు 2026, జనవరి 4వ తేదీ ఆదివారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్య మాస బహుళ పక్ష పాడ్యమి తిథి ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. సూర్యుడు ధనురాశిలో,...

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో హల్చల్: గోపురం ఎక్కిన నిందితుడు

తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆలయ గోడ...

నేటి నుంచి గుంటూరులో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పేందుకు, సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు గుంటూరు వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నేడు (జనవరి 3, శనివారం) ప్రారంభం...

శ్రీవారి సన్నిధిలో భక్తజన ప్రవాహం: శుక్రవారం నాటి దర్శనాల్లో ఆల్ టైమ్ రికార్డు!

వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ కట్టలు తెంచుకుంది, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక శుక్రవారం నాడు అత్యధిక మంది భక్తులు స్వామివారిని...

అమరావతికి మహర్దశ: అందుబాటులోకి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు!

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. విజయవాడ నుంచి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఊరటనిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డులోని కొంత భాగం అందుబాటులోకి వచ్చింది....

శివమెత్తిన శానంబట్ల: చంద్రగిరి గడ్డపై జల్లికట్టు పౌరుషం!

మృత్యువుతో ముఖాముఖి.. ప్రాణాలకు తెగించిన యువత.. తిరుపతి జిల్లాలో సంక్రాంతికి ముందే మొదలైన పశువుల పండుగ రణరంగం. రాయలసీమ పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే 'పశువుల పండుగ'...

వల్లభనేని వంశీకి ఊరట.. హత్యాయత్నం కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుపై...