June 14, 2026

Andhra Pulse Desk

కుంభ రాశిలో చంద్ర సంచారం – నేటి రాశిఫలాల విశ్లేషణ

2026, జనవరి 22వ తేదీ గురువారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాస శుక్ల పక్ష చవితి తిథి ఆవిష్కృతమైంది. 'బృహస్పతివాసరే'గా పిలువబడే ఈ...

నేటి(21.01.2026) రాశిఫలాల విశ్లేషణ

2026, జనవరి 21వ తేదీ బుధవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాస శుక్ల పక్ష తదియ తిథి ఆవిష్కృతమైంది. 'సౌమ్యవాసరే'గా పిలువబడే ఈ...

‘గ్రేట్ గ్రీన్ వాల్’పై పవన్ కల్యాణ్ సమీక్ష! : దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణలో మైలురాయిగా నిలిచే 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ' (Great Green Wall of AP) ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...

వెండి ధర సునామీ: కిలో రూ. 3 లక్షలు పైనే !

అంతర్జాతీయ విపణిలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. సోమవారం (19 జనవరి 2026) కిలో...

రిపబ్లిక్ డే పరేడ్‌లో కీరవాణి ‘వందేమాతరం’: ఢిల్లీ వేదికగా అరుదైన అవకాశం !

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (Republic Day 2026) అరుదైన...

“చంద్రబాబు మా జీపీఎస్.. మేము క్షిపణులం”: దావోస్‌లో నారా లోకేశ్  

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదికగా రాష్ట్ర ఐటీ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలపై అత్యంత...

పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం: పనుల పురోగతిపై సంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం సోమవారం (జనవరి 19, 2026) ఆరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. సీన్ హించిబెర్గెర్...

మకర రాశిలో సూర్యచంద్రుల కలయిక – నేటి రాశిఫలాలు 

2026, జనవరి 20వ తేదీ మంగళవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాస శుక్ల పక్ష విదియ తిథి ఆవిష్కృతమైంది. 'భౌమ్యవాసరే'గా పిలువబడే ఈ...

తిరుమలలో రద్దీ: 8 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం!

వైకుంఠ ద్వార దర్శనాలు మరియు సంక్రాంతి సెలవుల ముగింపు అనంతరం తిరుమలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనివల్ల టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం...

కసాయి కొడుకు : తల్లిని కొట్టి.. తండ్రిని చంపి..! ఆపై…?

జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమారుడు, వారి పాలిట కాలయముడయ్యాడు. డబ్బు కోసం కన్నతల్లిని వేధిస్తూ, ఆమెను కాపాడబోయిన తండ్రిని రాయితో కొట్టి అతి...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు