May 22, 2026

Andhra Pulse Desk

నేటి రాశిఫలాలు: రోహిణి నక్షత్రం, బ్రహ్మ యోగ విశేషాలు

2026, జనవరి 28వ తేదీ బుధవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుక్ల పక్ష దశమి తిథి ఆవిష్కృతమైంది. 'సౌమ్యవాసరే'గా పిలువబడే ఈ...

తిరుమలలో రద్దీ: 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

రథసప్తమి ఉత్సవాల సందడి ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కిలోమీటర్ల మేర సాగిన క్యూలైన్లు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడంతో, సర్వదర్శనం కోసం...

మంగళవారపు రాశిఫలాల విశ్లేషణ

2026, జనవరి 27వ తేదీ మంగళవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్ష నవమి తిథి ఆవిష్కృతమైంది. 'భౌమవాసరే'గా పిలువబడే ఈ...

తిరుమల రద్దీ: 12 గంటల్లో శ్రీవారి దర్శనం!

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. అక్టోపస్ భవనం వరకు వెళ్లిన క్యూలైన్లు ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లకే పరిమితం కావడంతో, టోకెన్లు...

తిరుమల రద్దీ: అక్టోపస్ భవనం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

రథసప్తమి (సూర్య జయంతి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది...

సోమవారం : ద్వాదశ రాశుల జాతక విశ్లేషణ

2026, జనవరి 26వ తేదీ సోమవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్ష అష్టమి తిథి ఆవిష్కృతమైంది. 'ఇందువాసరే'గా పిలువబడే ఈ...

తిరుపతిలో చిన్నారి కిడ్నాప్ : బిచ్చగాళ్ల ముఠాకు విక్రయించిన వైనం!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సంచలనం సృష్టించిన పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన పది నెలల చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ...

తిరుమల: శిలాతోరణం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

మాఘ శుద్ధ సప్తమి.. సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని...

టీటీడీలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం.. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌. ​దేశభక్తి శోభ...

నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ నినాదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించి 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమానికి సరికొత్త ఊపిరి పోశారు. ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించిన...