April 15, 2026

Tirupati

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్విమ్స్ విద్యార్థులు: కూచిపూడి ప్రదర్శనతో అంతర్జాతీయ గుర్తింపు

కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ రికార్డు సాధించిన స్విమ్స్ ఫిజియోథెరపీ విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కళావైభవం...

వైసీపీకి 108 గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

రుయా ఆసుపత్రిలో అంబులెన్స్‌ల తనిఖీ.. కూటమి ప్రభుత్వంలోనే వైద్య రంగ ప్రక్షాళన! క్షేత్రస్థాయిలో అంబులెన్స్‌ల కండిషన్ పరిశీలన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు...

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి.. ఎప్పుడంటే

శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవల షెడ్యూల్ (జనవరి 25, ఆదివారం): రథసప్తమి రోజున సూర్యోదయం నుండి రాత్రి వరకు అమ్మవారు కింద పేర్కొన్న సమయాల్లో వివిధ...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘జనవాణి’

తిరుపతి ఎమ్మెల్యే కార్యాలయంలో అర్జీల వెల్లువ.. 53 వినతులను స్వీకరించిన ఆరణి శ్రీనివాసులు! ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక నజర్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం...

కోదండరామాలయంలో 108 కలశాలతో అభిషేకం

పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారికి వైభవంగా అష్టోత్తర శతకలశాభిషేకం.. భక్తుల కోలాహలం! వేడుకగా అమ్మవారు, స్వామివార్ల అభిషేకం తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పౌర్ణమి వేడుకలు...

యువత భాగస్వామ్యానికి అరుదైన అవకాశం

కేంద్ర యువజన సర్వీసుల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ యువజన విధానం ముసాయిదా తయారీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో యువజన సంఘాలు,...

స్విమ్స్ ఆసుపత్రిలో దాతల ఉదారత

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) ఆసుపత్రికి శనివారం ఉదయం LS3 ఫౌండేషన్ (సృజన్ సాఫ్ టెక్) ప్రతినిధులు పి. లక్ష్మీనారాయణ, శ్రీమతి యం....

శ్రీవారి ట్రస్టులకు భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 3 కోట్ల భారీ విరాళం అందజేసిన రిలయన్స్ ప్రతినిధి. శ్రీవారి సేవలో రిలయన్స్ ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న...

శ్రీవారి సేవలో కలెక్టర్ కుటుంబం

తిరుమలలోని వైకుంఠ ద్వారం ద్వారా కలెక్టర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వార ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శనానంతరం...

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.. క్యూకట్టిన విఐపీలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో...