April 15, 2026

Tirupati

తిరుమలలో TTD Central Office ఏర్పాటుకు సన్నాహాలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించే అన్ని విభాగాలను ఒకే చోటికి చేర్చి, పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు తిరుమలలో ఒక ప్రత్యేక TTD Central...

Tirumala Tirupati: సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala Updates: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (ఏప్రిల్ 4, 2026) నాడు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. టోకెన్లు లేని...

Tirumala Darshan Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 62,642 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడంతో శ్రీవారి హుండీ ఆదాయం...

Tirumala Updates: భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం!

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏప్రిల్ 1, 2026 నాటి గణాంకాల ప్రకారం, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు...

Tirumala Darshan Updates : సర్వదర్శనానికి 12 గంటలు సమయం

మార్చి 26, 2026 గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేసవి సెలవులకు ముందే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో తిరుమల కొండపై...

On 24 March 2026 Tirumala Rush : సాదారణం

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 24) నాటి శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయం మరియు ఇతర సేవల వివరాలు కింది విధంగా...

తిరుమల దర్శనం: 18 గంటల నిరీక్షణ | Tirumala Updates

శిలాతోరణం వరకు క్యూలైన్లు.. పెరిగిన భక్తుల రద్దీ తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా కొనసాగుతోంది. గురువారం (మార్చి 19, 2026) నాటి...

కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కోదండరాముని సన్నిధి.. ఆలయ శుద్ధిలో పాల్గొన్న అర్చకులు మరియు భక్తులు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మరియు క్షేత్ర విశిష్టత తిరుపతి నగర నడిబొడ్డున కొలువుదీరిన...

తిరుపతిలో అత్యాధునిక ‘స్కిన్ రైజ్’ క్లినిక్ ప్రారంభం

తిరుపతి నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి చర్మ, కేశ సంరక్షణ చికిత్సలను అందుబాటులోకి తెస్తూ 'స్కిన్ రైజ్' అడ్వాన్స్‌డ్ క్లినిక్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. మంగళం పద్మావతి నగర్‌లోని...

ఎస్వీ బాలమందిరం పిల్లలకు ఆశాకిరణం: టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఆశాకిరణంగా నిలుస్తోందని టీటీడీ జేఈవో (విద్య మరియు...