సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు
నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమం మరియు...
నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమం మరియు...
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. పేదల ఆరోగ్యానికి సంజీవనిలాంటి ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ...
Sita Rama Kalyanam ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం...
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో, రేవంత్ రెడ్డి 25వ...
తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలం పాటు కీలక వ్యూహకర్తగా, మేధావిగా వెలుగొందిన యనమల రామకృష్ణుడు రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. నాలుగు దశాబ్దాలకు...
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర విద్య, ఐటీ...
చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పట్టుదలతో తలకోన బ్యాక్...
రాజధానిగా అమరావతిని నిలబెట్టుకోవడం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఏపీ అసెంబ్లీలో అమరావతి...
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలనే ధారపోసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా రాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ statue of sacrifice కొలువుదీరింది....
పెట్టుబడుల వేటలో కలెక్టర్లదే కీలక పాత్ర! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు....