April 16, 2026

Chandrababu Naidu

రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడలో మరో భారీ అడుగు వేశారు, కాకినాడ సెజ్ (KSEZ) పరిధిలోని...

నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ముగ్గుల మురిపెం!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సొంతగడ్డపై అట్టహాసంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు.. గ్రామీణ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. రంగురంగుల ముగ్గులు.. సంప్రదాయ కళలు ముఖ్యమంత్రి...

గజనీ గుడులపై దాడి చేస్తే.. జగన్ ఏకంగా హిందూ మతంపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు నిప్పులు!

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నారని, లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొండపై మద్యం సీసాలు ఉంచి అపవిత్రం చేసే...

అన్నదాతలకు పండగే.. సుఖీభవ నిధుల విడుదల

సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి రూ. 6,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! రైతు భరోసాపై కూటమి ప్రభుత్వం ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి కూటమి ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై ‘స్వర్ణ వార్డు’గా గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల పేరును మారుస్తూ అధికారిక నిర్ణయం...

మంత్రికి శ్రీకాంత్ రెడ్డి సవాల్ : రాజీనామా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా

రాయచోటికి చంద్రబాబు అన్యాయం: శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలించడంపై వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో...

అన్నమయ్య జిల్లా లేనట్లే… నియోజకవర్గంగానే మిగలనున్న రాయచోటి

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మదనపల్లె కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తున్న తరుణంలో, భౌగోళికంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు అన్నమయ్య జిల్లాలోని...

విశాఖ ఉక్కుపై చంద్రబాబు, జగన్ మౌనం వెనుక అసలు మర్మమేల? జగ్గారెడ్డి ఫైర్

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల...

రౌడీయిజాన్ని భరించే ప్రసక్తే లేదు.. తేడా వస్తే రాష్ట్ర హద్దులు దాటిస్తాం. చంద్రబాబు వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నూతన పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన,...