April 18, 2026

Uncategorized

బాధ్యత నెరవేర్చడమే నాకు సార్థకత: మేయర్

తిరుపతి నగరపాలక సంస్థ ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు....

ప్రేమను పంచే మెలోడీ ‘పదే పదే’..

ఏప్రిల్ 3న 'రాకాస' విడుదల! ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్...

చెవిలో పువ్వు, పంగనామాలతో ఆవేదన!

తిరుపతి స్విమ్స్ (SVIMS) ఆసుపత్రి కార్మికుల పోరాటం తీవ్రతరమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివారంతో 16వ రోజుకు చేరుకుంది....

జనసేన పార్టీ బలోపేతానికి కృషి: ఉయ్యాల ప్రవీణ్

జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ 13వ...

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

రాముని సన్నిధిలో భక్తులకు కష్టాలు కలగకూడదు.. మార్చి 16 నుండే నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సన్నద్ధత మరియు క్షేత్ర విశిష్టత కడప...

ఇరాక్‌లో కుప్పకూలిన గాలిలో ఇంధనం నింపే అమెరికా విమానం!

పశ్చిమాసియాలో ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం ఒక కీలకమైన విమానాన్ని కోల్పోయింది. బుధవారం పశ్చిమ ఇరాక్ (Western Iraq) భూభాగంలో అమెరికాకు చెందిన KC-135...

తెలుగు సాహిత్య శిఖరం మొల్ల.. : డీఆర్వో నరసింహులు

తెలుగు సాహితీ వనంలో తొలి ధ్రువతార, మహాకవయిత్రి మొల్ల జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన...

తిరుపతి రూపురేఖలు మార్చాం.. మేయర్ భావోద్వేగం

ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌గా ఐదేళ్ల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న డాక్టర్ శిరీష, కౌన్సిల్ చివరి సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు....

చిత్తూరులో ‘మ్యాంగో బోర్డు’, తిరుపతిలో ‘DRDO సెంటర్’..

లోక్‌సభలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గళం! చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి మరియు రైతాంగ సంక్షేమం కోసం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజాహితమే పరమావధి..: బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల జోరు! మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, ప్రజాహితమే పరమావధిగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.....