April 18, 2026

Uncategorized

కడపలో సీపీఎస్ ఉద్యోగుల ‘మహా గర్జన’

పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన కడపలో ‘మహా సంకల్ప గర్జన’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది....

ఇరాన్‌పై దాడులు ఆపాలి.. ప్రపంచ శాంతిని కాపాడాలి: సీపీఎం

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ సంయుక్తంగా సాగిస్తున్న దాడులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. యుద్ధం వల్ల అమాయక ప్రజలు బలికావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని...

వయోజన టీకాలపై అవగాహన సదస్సు

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో "వయోజన టీకాల ప్రాముఖ్యత"పై బుధవారం (25-03-2026) ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ (NSS) మరియు తిరుపతి మెడిగో హాస్పిటల్...

తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం

నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బుధవారం నగరవ్యాప్తంగా నిర్వహించిన...

In Hot summer: తిరుపతి వాసులకు big relief

పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్...

‘అభివృద్ధికి అడ్డంకి వస్తే ఉపేక్షించను’

చంద్రగిరి నియోజకవర్గ ప్రగతికి అడ్డుపడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. ఐతేపల్లిలో జరిగిన పార్టీ నాయకులు, బూత్ ఇంచార్జీల ఆత్మీయ...

ఎండలో జాగ్రత్త.. పారిశుధ్య కార్మికులకు సూచన

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. మంగళవారం జిల్లా వైద్యాధికారులతో కలిసి...

‘కూటమితోనే ఏపీకి ఉజ్వల భవిష్యత్తు’

తిరుపతి తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో...

తిరుపతిలో వైభవంగా కోదండరాముని రథోత్సవం

రామనామ స్మరణతో మార్మోగిన మాడ వీధులు! తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం...

‘భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుదాం’

భారత స్వాతంత్య్ర సంగ్రామ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఎంజీఎం (MGM) ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు....