May 28, 2026

తిరుమల

The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.

నాదనీరాజనం వేదికపై అలరించిన సంగీత సంగమం కార్యక్రమం

శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో ...

తిరుమలలో రద్దీ: దర్శనానికి 18 గంటలు

రథసప్తమి వేడుకలు సమీపిస్తుండటంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. వరుస సెలవులు రానుండటం, పర్వదినం నేపథ్యంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం...

అన్నమయ్య పద సంపదను భావితరాలకు అందించాలి

- డా.మేడ‌సాని మోహ‌న్‌ – అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వ‌ర్ధంతి శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని,...

స్థానిక, అనుబంధ ఆలయాలలో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు

ప్రణాళికబద్ధంగా ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం టిటిడి ఆలయాల నిర్వహణపై టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్,...

తిరుమల కల్యాణవేదిక: ఉచిత వివాహాల సమగ్ర సమాచారం

టీటీడీ అందించే ఉచిత సదుపాయాలు సామగ్రి: పురోహితుడు, మంగళవాయిద్యం, పసుపు, కుంకుమ మరియు కంకణాలను టీటీడీ ఉచితంగా అందిస్తుంది. శ్రీవారి దర్శనం: వివాహం అనంతరం రూ. 300/-...

తిరుమలలో రద్దీ: 8 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం!

వైకుంఠ ద్వార దర్శనాలు మరియు సంక్రాంతి సెలవుల ముగింపు అనంతరం తిరుమలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనివల్ల టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం...

మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరం

భక్తుల నుండి వస్తున్న ఈ మెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చర్యలు - ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల...

ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

కన్నడ సంగీత పితామహుడు, కర్ణాటక సంగీతానికి ఆద్యుడైన శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు...

తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ: 12 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం!

తిరుమల క్షేత్రంలో వారాంతపు రద్దీ మరియు పురందరదాస ఆరాధనోత్సవాల ప్రభావం కొనసాగుతోంది, అయితే క్యూలైన్లు క్రమంగా కదులుతుండటంతో ప్రస్తుతం సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం 12...

శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

దాస సాహిత్య పితామహుడు, కర్ణాటక సంగీత పితామహుడిగా కీర్తించబడే శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు తిరుపతిలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అలిపిరి...