May 28, 2026

తిరుమల

The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.

తిరుమలలో రద్దీ: 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

రథసప్తమి ఉత్సవాల సందడి ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కిలోమీటర్ల మేర సాగిన క్యూలైన్లు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడంతో, సర్వదర్శనం కోసం...

సమిష్టి కృషితో తిరుమల రథ సప్తమి వేడుకలు దిగ్విజయం!

ఈ ఏడాది రథ సప్తమి వేడుకలు టీటీడీ, పోలీస్ యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ మరియు శ్రీవారి సేవకుల సమన్వయంతో అత్యంత వైభవంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని...

శ్రీనివాసమంగాపురంలో ఫిబ్రవరి 8 నుండి 16 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని పురాతన మరియు ప్రసిద్ధ ఆలయమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమైన...

తిరుమల రద్దీ: 12 గంటల్లో శ్రీవారి దర్శనం!

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. అక్టోపస్ భవనం వరకు వెళ్లిన క్యూలైన్లు ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లకే పరిమితం కావడంతో, టోకెన్లు...

తిరుమలలో గణతంత్ర వేడుకలు: జెండా ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు

తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్. నాయుడు...

తిరుమల రద్దీ: అక్టోపస్ భవనం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

రథసప్తమి (సూర్య జయంతి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది...

తిరుమల: శిలాతోరణం దాటిన క్యూలైన్లు, 20 గంటల నిరీక్షణ!

మాఘ శుద్ధ సప్తమి.. సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి, ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారిని...

టీటీడీలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం.. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌. ​దేశభక్తి శోభ...

రథసప్తమి వేళ రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ:  24 గంటల నిరీక్షణ!

రేపు జనవరి 25న జరగనున్న రథసప్తమి (మినీ బ్రహ్మోత్సవం) పర్వదినం నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తజనసంద్రమైంది, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనం క్యూలైన్లు శిలాతోరణం వెలుపల...