వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డులు: 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనం – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు.. 33 లక్షల మందికి అన్నప్రసాద వితరణ.. ఏఐ సాంకేతికతతో పటిష్ట పర్యవేక్షణ! విజయవంతంగా ముగిసిన 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు...
