తిరుమల

The Tirumala section covers all major developments related to Lord Venkateswara Temple and Tirumala Tirupati Devasthanams (TTD). It includes news on temple administration, darshan arrangements, pilgrim facilities, rituals, festivals, crowd management, security, infrastructure, donations, and policy decisions affecting devotees. Coverage is factual, respectful, and focused on issues of public and devotional importance.

తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి సేవలో 85 వేల మందికి పైగా భక్తులు!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న (ఆదివారం) ఒక్కరోజే మొత్తం 85,823 మంది భక్తులు...

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం!

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం తర్వాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు...

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ

తిరుమలో భక్తుల రద్దీ అధికంగానే కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఎస్ఎస్ డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనం...

శ్రీ రేణుకామాత ఆలయాన్ని సందర్శించిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు

టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులు, సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన శ్రీ రేణుకామాత ఆలయాన్ని టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం...

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు...

‘ఎస్వీబీసీ’ ఇక ఫుల్ హెచ్ డీతో ప్రసారాలు: ఈవో

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్ డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారాలను అందించాలని అధికారులను టిటిడి ఈవో అనిల్...

తిరుమల కొండలకు మరో మణిహారం

- శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం - రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తిరుమల కొండలకు మరో విశిష్ట ఆకర్షణగా...

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో కొండపై రద్దీ రోజూకంటే అధికంగా కనిపించింది. శ్రీవారి దర్శనానికి 7 కాంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా ఆదివారం...

తిరుమలలో సంచలనం: ₹54 కోట్ల పట్టువస్త్రాల స్కామ్

కల్తీ నెయ్యి కేసు నడుస్తుండగానే పరకామణిలో దొంగతనం ముగియక ముందే వరుస అక్రమాలతో కలకలం  కోట్లాది మంది భక్తులకు ప్రత్యక్షదైవంగా వెలుగొందుతున్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి...

తిరుమలలో భక్తుల రద్దీ, దర్శనానికి 12-15 గంటలు

ఓం నమో వేంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూలై 2వ తేదీన మొత్తం 74,510 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,...