April 19, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న వర్షాలు

బద్రినాథ్ హైవేపై భీకర ట్రాఫిక్ జామ్ ఉత్తరాఖండ్‌ భారీ వర్షాలతో హైవే పై విధ్వంసం ధారి దేవి నుంచి ఖాంక్రా వరకు 6 కిలోమీటర్ల ట్రాఫిక్ ముట్టడి...

కన్న కొడుకునే పార్టీ నుంచి గెంటేసిన లాలూ

కుటుంబం నుండీ కూడా బష్కరించినట్లు ప్రకటన బిహార్‌లో కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోని ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

‘పాకిస్తాన్ ముక్’ను పీకిపారేయండి..

కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించిన పంచాయితీ! కేరళలో ‘పాకిస్తాన్ ముక్కు’ విపరీతమైన చర్చ జరుగుతోంది. దానిని పీకి పారేయాలని అక్కడ జనం కోరుతున్నారు. పాకిస్తాన్ ముక్కు ఆనవాళ్ళు లేకుండా...

మళ్లీ కోరలు చాస్తున్న కోవిడ్ : భారత్ హై అలర్ట్‌

మహారాష్ట్ర-రాజస్థాన్లో వేగంగా కేసులు కరోనా కేసుల నమోదుతో దేశం మరోసారి గజగజలాడుతోంది. గతంలో ఎదుర్కొన్న మహమ్మారి మళ్లీ కాస్త రూపం మార్చుకుని విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. కోవిడ్ కేసుల...

ఓడిశా తీరంలో ప్రమాదం తృటిలో తప్పింది

ప్రాణాలతో బయటపడ్డ 24 మంది సిబ్బంది ఓడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న సముద్రంలో ఆదివారం తెల్లవారుఝామున ఒక్కసారిగా ఓ భారీ వాణిజ్య ఓడ మునగిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత...

ఢిల్లీలో భారీ వర్షం- విమానాలకి ఆటంకం

మింటో రోడ్డులో మునిగిన కార్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకి సూచనలు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం ఉదయం నుంచే ఒక వైపు...

‘ ట్రంప్ మధ్యవర్తిత్వం ’పై శశి థరూర్ సంచలన ప్రకటన

పాకిస్తాన్, భారతదేశాల నెలకున్న యుద్ధ పరిస్థితుల మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి శాంతిని స్థాపించగలిగానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. మే...

భారత్ వికాసానికి టీమ్ ఇండియా’లా పనిచేయాల్సిందే: మోడీ

న్యూఢిల్లీ, మే 24: వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలంటే కేంద్రం మరియు రాష్ట్రాలు ఒకే జట్టు లా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు....

NITI AAYOG : వికసిత భారత దిశగా సంయుక్త పయనం

కేంద్రం-రాష్ట్రాల సమాలోచనకు మోదీ నేతృత్వం "వికసిత భారత్" లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలన్నీ కలసి ముందుకు సాగాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా, మే 24, 2025న...

నో ఎంట్రీ… ప్రయాణీకులు చస్తే మాకేంటి?

పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి అనుమతి లేదన్న లాహోర్ ఏటీసీ అతి కష్టం మీద సురక్షితంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం ఒకవైపు తుఫాను, మరోవైపు వడగండ్ల వాన, విమానం...