April 19, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

నేపాల్‌ నుంచి భారత్‌లోకి 20 డ్రోన్‌ల చొరబాటు!

భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం రాత్రి నేపాల్ వైపు నుంచి సుమారు 15 నుంచి 20 డ్రోన్‌లు భారత గగనతలంలోకి ప్రవేశించడంతో బీహార్ పోలీసులు...

కర్ణాటకలో రాజుకుంటున్న ‘పాకిస్థాన్’ రగడ:

బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణి మౌనం ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓ బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర...

ప్రశాంతంగా బ్రెడ్ ముక్కలు తింటారా? బుల్లెట్లు తింటారా? తేల్చుకోండి

పాకిస్తాన్‌కు మోడి హెచ్చరిక భారతను పదే పదే ఉగ్రదాడితో విసిగిస్తున్న పాకిస్తాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారు. మరోమారు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు....

గంగూలీ కుటుంబానికి గండం!

తృటిలో తప్పిన పెను ప్రమాదం! పూరీ సముద్రంలో క్షణాల్లో మృత్యువుతో పోరాటం భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో తీవ్ర...

భారత ఉగ్రవాద వ్యతిరేక ధైర్యానికి ప్రతీక – ‘ఆపరేషన్ సిందూర్’!

భారత భద్రతా దళాల ద్వారా అమలైన ‘ఆపరేషన్ సిందూర్’ పాక్ ప్రేరిత ఉగ్రవాదానికి గట్టి సమాధానంగా నిలిచింది. దేశం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడంలో ఏమాత్రం వెనుకంజ వేయదన్న...

ముంబయి ముంచెత్తిన వాన

రైళ్లు విమానాలు, వాహనాల రాకపోకలు అస్తవ్యస్తం పెరుగుతున్న వర్షపాతంతో ముంబయి నగర జీవితం అస్తవ్యస్తమైంది. నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు పరుగులు తీసే రైళ్లకు బ్రేక్‌లు వేసాయి,...

గుజరాత్ పర్యటన ప్రారంభించిన ప్రధాని మోదీ

వడోదర రోడ్ షోకు ప్రజల విభిన్న స్వాగతం భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ పడిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్...

పాకిస్తాన్‌లోకి చొరబడిన నాగ్‌పూర్ మహిళ

10 రోజులకు తర్వాత భారత్‌కు అప్పగింపు సోషల్ మీడియా మాయలో ఓ సాహస ప్రయాణం పాకిస్తాన్ ఆడే నాటకాలకు మర మహిళ బలి పశువుగా మారింది. సామాజిక...

పాకిస్తాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్ ఘాటుగా వ్యాఖ్య

భారత రాజకీయ పార్టీలు భిన్నమైనవి కావచ్చు, కానీ ఉగ్రవాదంపై పోరాటంలో ఒక్కటే భారతదేశం సందేశమిస్తోందని బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ...

భారత నౌకాదళానికి రూ.44,000 కోట్లతో మైన్స్‌వీపర్‌లు

భారత తీర ప్రాంతాలు, పోర్టులు, వాణిజ్య నౌకాశ్రయాలు శత్రు ఖనిజ బాంబుల ముప్పులో ఉన్న నేపథ్యంలో… సముద్రతీరాలను బంధించేందుకు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు చేస్తున్న నీటి...