June 21, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

కేరళ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు | 70% MLAs Criminal Cases

కేరళ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేల నేపథ్యం ఆందోళనకరంగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంచలన నివేదికను వెల్లడించింది. రాష్ట్రంలోని సుమారు 70 శాతం...

బెంగాల్ పాలిటిక్స్‌లో ‘బిగ్ ఫైట్’: మమతను ఆమె గడ్డపైనే సవాల్ చేస్తున్న సువేందు..

ఏళ్ల అనుబంధం నుండి 2026 యుద్ధం వరకు.. విశ్లేషణ! పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ భావోద్వేగాలు, వ్యక్తిగత వైరం, సిద్ధాంతపరమైన పోరాటాల కలయికగా ఉంటాయి. కానీ 2026...

పారదర్శకంగా ఓటర్ల జాబితా: కమిషనర్

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి (ERO) మరియు నగరపాలక...

కేరళలో.. కమలం కొత్త మంత్రం!

కేరళ రాజకీయాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ (BJP), తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. కేవలం హిందూత్వ కార్డుతో అక్కడ విజయం సాధించడం...

టీఎంసీ అభ్యర్థుల ఎంపిక: 74 మంది ఎమ్మెల్యేలపై వేటు.. కొత్త ముఖాలకు ఛాన్స్!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ రణక్షేత్రం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన అభ్యర్థుల జాబితాను...

తమిళ రాజకీయాల్లో ‘విజయ్’ మార్క్ వ్యూహం: 234 స్థానాల్లో ఒంటరిగానే.. పనైయూర్ ఆఫీస్ వద్ద ఏం జరుగుతోంది?

చెన్నై: తమిళనాడు రాజకీయ రణక్షేత్రం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలకు సవాల్ విసురుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు...

Tamil Politics: ఈపీఎస్, ఉదయకుమార్ వల్లే అన్నాడీఎంకే నాశనం.. ఓపీఎస్ ఘాటు విమర్శలు!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (OPS) మరియు ప్రస్తుత ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) మధ్య మాటల యుద్ధం ముదురుతోంది....

బెంగాల్లో 144 మందితో బీజేపీ తొలి జాబితా.. మమతాపై సువేందు అధికారి

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) తన తొలి...

న్యాయం అడిగితే బేడీలా?: కార్మికులు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో కార్మికులు చేపట్టిన న్యాయపోరాటం ఉధృతరూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటం...

రాజ్యసభలో గ్యాస్ సెగ: ఎల్‌పీజీ కొరతపై ఖర్గే ఫైర్..

విపక్షాలు అరాచకం సృష్టిస్తున్నాయన్న జేపీ నడ్డా! న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత సోమవారం రాజ్యసభను కుదిపేసింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు