May 11, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

పోలీసుల ఎదుట 12 మంది మావోయిస్టుల లొంగిబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల ఆపరేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బీజాపూర్ జిల్లాలో గురువారం నాడు భారీ సంఖ్యలో మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో...

20 సార్లు తప్పించుకున్నా వదలని సైన్యం

- కశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది హతం! భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు భద్రతా బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. సుమారు...

లోక్‌సభలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం: 12 గంటల వరకు వాయిదా!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభన గురువారం నాటికి మరింత ముదిరింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీల తీరుపై తీవ్ర అసహనం...

ఫోర్జరీ కేసులో అల్ ఫలా యూనివర్సిటీ చైర్మన్ అరెస్ట్!

ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విభాగం ఒక భారీ ఫోర్జరీ మరియు అక్రమాల కేసులో అల్ ఫలా యూనివర్సిటీ (Al Falah University) చైర్మన్ జవాద్ అహ్మద్...

పార్లమెంట్‌లో హైడ్రామా: ప్రధాని సీటును చుట్టుముట్టిన మహిళా ఎంపీలు

పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి కూర్చునే స్థానాన్ని (వెల్ లోకి...

సుప్రీంకోర్టులో న్యాయవాదిగా మమతా బెనర్జీ..

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్వయంగా వాదనలు! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త అవతారమెత్తబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'...

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు!

భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? ఈ...

సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ: ఓటర్ల జాబితా సవరణపై స్వయంగా వాదనలు వినిపించే అవకాశం!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR)...

పార్లమెంటులో రణరంగం: 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్! 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభా మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించారనే కారణంతో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను (ఏడుగురు కాంగ్రెస్, ఒకరు సిపిఐ(ఎం))...

ఆరోగ్యమే మహాభాగ్యం: వెల్నెస్ టూరిజంలో దూసుకుపోతున్న భారత్

ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం పట్ల ఆసక్తి పెరుగుతున్న వేళ, భారత్ ఈ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. కేవలం విహారయాత్రలు మాత్రమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే పద్ధతులకు...