March 27, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం.. నెట్టింట పెరిగిన ట్రోలింగ్!

వివాదంలో రైహాన్ వాద్రా నిశ్చితార్థం: నెటిజన్ల ప్రశ్నలు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది....

గ్యాస్ వినియోగదారులకు షాక్: ఇకపై ప్రతి నెలా మారనున్న సిలిండర్ ధరలు!

అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా గృహ మరియు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన చమురు సంస్థలు సవరించనున్నాయి. నెలవారీ సమీక్షతో సామాన్యుడి...

ఐఐటీ కాన్పూర్‌కు ‘శిష్యుల’ రూ.100 కోట్ల ‘గురుదక్షిణ’

తమకు విద్యాబుద్ధులు నేర్పిన సంస్థపై మమకారంతో 2000 బ్యాచ్ ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ విద్యా సంస్థ...

అయోధ్యలో అడుగడుగునా నిఘా.. భద్రత కట్టుదిట్టం!

నూతన సంవత్సరం మరియు ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకలు మరియు రామమందిర ప్రాణ...

మహారాష్ట్రలో ‘పవార్’పరివార్ : బాబాయ్-అబ్బాయ్ ఐక్యం !

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊహించని మరియు సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా విడివిడి దారుల్లో నడుస్తున్న పవార్ కుటుంబం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (Municipal...

ఇలా నిర్మించారు… అలా ట్రయల్ రన్‌లోనే కుప్పకూలిన రోప్‌వే!

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో పెను ప్రమాదం సంభవించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్తగా నిర్మించిన రోప్‌వే, ప్రారంభోత్సవానికి ముందే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది....

ఉర్దూ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడమని స్టాలిన్‌ను అడగండి.. జర్నలిస్టుపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం!

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల ఒక మీడియా సమావేశంలో జర్నలిస్టుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాశ్మీరీ భాషలో ఆమె...

శాస్త్ర విజ్ఞానంతోనే విశ్వమానవ సౌభాగ్యం.. తిరుపతిలో మోహన్ భగవత్ పిలుపు!

మానవాళి సర్వతోముఖాభివృద్ధికి, విశ్వ శాంతికి శాస్త్ర విజ్ఞానమే పునాది అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మన ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని...

రికార్డుల వేటలో వెండి.. కేజీ ధర రూ.2.37 లక్షలు దాటి జయహో!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త గరిష్టాలను తాకుతూ రికార్డులను తిరగరాస్తోంది....

మైసూరు ప్యాలెస్ వద్ద విషాదం.. బెలూన్ సిలిండర్ పేలి ఒకరి మృతి!

కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మైసూరు ప్యాలెస్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....