April 19, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

అమెరికా చేతుల్లో భారత్ ఇంధన భద్రత!: రాహుల్ గాంధీ

భారతదేశ ఇంధన భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మన దేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలనేది కూడా అమెరికానే నిర్ణయించే...

ఆయిల్ ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడి నుంచే..

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు మారుతున్న నేపథ్యంలో, భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ దేశం నుంచి ముడిచమురు...

ఫిబ్రవరి 12న భారత్ బంద్: అమెరికా ట్రేడ్ డీల్‌పై రైతు ఆగ్రహం.!

భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన నూతన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని (Interim Trade Agreement) నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (SKM), ఆల్ ఇండియా కిసాన్...

ఢిల్లీలో ప్రకాశం యువకుడి రికార్డు..

నేషనల్ లెవల్‌లో స్వర్ణ పతకంతో మెరిసిన మారుతి ప్రసన్నకుమార్! ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో ప్రకాశం జిల్లాకు చెందిన మారుతి ప్రసన్నకుమార్ అద్భుత ప్రతిభ...

అర్ధరాత్రి హైడ్రామా: 31 ఏళ్ల పాత కేసులో ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్!

బీహార్ రాజకీయాల్లో సంచలన నేత, పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను పాట్నా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 1995 నాటి...

కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు: ‘హౌడీ మోదీ’ని మించిన ‘నమస్తే ట్రంప్’!

భారత్ మరియు అమెరికా దేశాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. శనివారం (ఫిబ్రవరి 7, 2026)...

 ‘మేక్ ఇన్ ఇండియా’కు కొత్త రెక్కలు.. లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం!

భారత్ మరియు అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Interim Trade Agreement)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం...

రాజ్యసభలో ‘కమల్’ సెటైర్లు.. నిర్మలమ్మ ఘాటు కౌంటర్

రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, ఎంపీ కమల్ హాసన్ మధ్య జరిగిన వాగ్వాదం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ...

మహరాష్ట్ర ఎన్‌కౌంటర్ : మరో ఇద్దరు నక్సలైట్లు, ఒక జవాన్ మృతి !

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరులో మరో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో...

పంజాబ్‌లో దారుణం: జలంధర్‌లో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ కాల్చివేత!

పంజాబ్ రాష్ట్రంలో పట్టపగలే తుపాకీ తూటాలు పేలాయి. జలంధర్‌లోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత లక్కీ ఒబెరాయ్‌ను గుర్తు తెలియని దుండగులు...