April 19, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

ట్రంప్‌ ఎదుట లొంగిపోయిన మోదీ వాణిజ్య ఒప్పందంతో రైతులకు ముప్పు : కాంగ్రెస్

భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా 'లొంగిపోయారని',...

భక్తులకు శుభవార్త: ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఓపెన్

హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. శీతాకాలం కారణంగా గత ఆరు నెలలుగా మూసివేసిన ఈ ఆలయాన్ని, భక్తుల దర్శనార్థం...

మేఘాలయ బొగ్గు గని దుర్ఘటనపై న్యాయ విచారణ: జస్టిస్

మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో జరిగిన అక్రమ బొగ్గు గని పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ...

కపిల్ సిబల్‌కు ఎప్స్టీన్ ఫండింగ్ అవార్డు?

అమెరికాకు చెందిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నిధులతో కూడిన అవార్డును కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ 2010లో అందుకున్నారని బీజేపీ శనివారం సంచలన...

అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తూ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మోరాన్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ...

మార్చి 9కి ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత గందరగోళం మధ్య ముగిసింది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...

ముందుగా ప్రకృతిని ఆస్వాదించండి.. ఆపైనే పంచుకోండి: కేరళ పర్యాటక శాఖ

డిజిటల్ యుగంలో పర్యాటకులు ఫొటోలు, వీడియోల మోజులో పడి ప్రకృతి అసలైన అందాలను ఆస్వాదించలేకపోతున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు కేరళ పర్యాటక శాఖ 'ట్రావెల్ నౌ- పోస్ట్...

రాహుల్ గాంధీతో సీఎం భేటీ.. విజయ నివేదిక సమర్పణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ...

నరవణే పుస్తకం లీక్: పెంగుయిన్ ఇండియాను ప్రశ్నించిన పోలీసులు

భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన అముద్రిత జ్ఞాపకాలు (Memoirs) లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు...

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో విపక్షాల రణక్షేత్రం

భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపిస్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు భారీ నిరసన చేపట్టాయి. ఈ ఒప్పందాన్ని 'ట్రాప్...