April 3, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

తిరుపతి జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్‌గా ఆర్. గోవిందరావు బాధ్యతల స్వీకరణ

తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎస్. వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ.. తుడా వైస్ చైర్మన్‌గానూ బాధ్యతలు. బాధ్యతల స్వీకరణ తిరుపతి జిల్లాకు నూతనంగా నియమితులైన తుడా...

నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ముగ్గుల మురిపెం!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సొంతగడ్డపై అట్టహాసంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు.. గ్రామీణ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. రంగురంగుల ముగ్గులు.. సంప్రదాయ కళలు ముఖ్యమంత్రి...

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లక్ష్యం: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

గత ఏడాది సాధించిన పురోగతిని కొనసాగిస్తూ, 2026లో పాలనలో వేగాన్ని మరియు పారదర్శకతను పెంచాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి...

దొంగలకు ‘LHMS’ చెక్: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? మీ ఇంటికి పోలీస్ కాపలా!

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు పడే ముప్పు.. ఎల్‌హెచ్‌ఎంఎస్ (LHMS) సాంకేతికతతో పల్నాడు పోలీసుల ఉచిత నిఘా సేవలు. ఉచిత సీసీ కెమెరాలు.. కంట్రోల్ రూమ్‌కు...

ఆంధ్రాలో సముద్రపు దొంగలు : విశాఖ నుండి నెల్లూరు ఇదో మాఫియా !

సముద్రపు దొంగలు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. పడవలపై సంపదను దోచుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సముద్రపు దొంగలు అనునిత్యం మనతీర ప్రాంతంలోనే మన కోస్టల్ పోలీసుల కంటే...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు

మదనపల్లి కలెక్టరేట్‌లో 266 అర్జీల స్వీకరణ.. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు ప్రత్యేక వసతులు. కీలక పర్యవేక్షణలో ఫిర్యాదుల పరిష్కారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లోని...

బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం: మదనపల్లి డీఎస్పీ మహేంద్ర

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.. బాధితులతో నేరుగా మాట్లాడిన డీఎస్పీ. పోలీస్ గ్రీవెన్స్ నిర్వహణ అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి...

ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందడమే లక్ష్యం: జేసీ ఆదర్శ రాజేంద్రన్

సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

చిత్తూరు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల ముంగిటకే పాలన.. సత్వర పరిష్కారమే లక్ష్యం. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో భారీగా తరలివచ్చిన అర్జీదారులు. చిత్తూరు జిల్లా...

చిత్తూరు పార్లమెంటుకు ‘వైద్య’ వరాలు

 249 కొత్త గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరు! 63.692 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పన.. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు లేఖ రాసిన మంత్రి సత్య కుమార్...