April 24, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

జగన్‌ను కలిసిన చెవిరెడ్డి: 226 రోజుల జైలు వాసం తర్వాత భావోద్వేగ భేటీ

మద్యం అక్రమాల కేసులో సుమారు 226 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గురువారం సాయంత్రం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు...

శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం: తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, ఆ నింద నుండి స్వామివారి ప్రసాదానికి విముక్తి లభించిందని భావిస్తూ భూమన కరుణాకర్...

పొగాకు రైతుల గోడు – లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ ధ్వజం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను పొగాకు రైతులు కలిసి తమ సమస్యలను వివరించగా, మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై పార్టీ నేతలు తీవ్ర విమర్శలు...

జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విడుదల

అక్రమ మద్యం కేసులో అరెస్టై 226 రోజుల పాటు జైల్లోనే ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి మరి జైలు నుంచి విడుదలయ్యారు....

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో...

ఉద్యానవన పంటల లక్ష్యం: 5 కోట్ల టన్నుల దిగుబడి దిశగా అడుగులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలను 'గ్లోబల్ హార్టికల్చర్...

అభివృద్ధి పనులకు వేగవంతం: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష

తిరుపతి జిల్లాలో సాగుతున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు మరియు పారిశ్రామిక భూసేకరణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్...

సమిష్టి కృషితో తిరుమల రథ సప్తమి వేడుకలు దిగ్విజయం!

ఈ ఏడాది రథ సప్తమి వేడుకలు టీటీడీ, పోలీస్ యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ మరియు శ్రీవారి సేవకుల సమన్వయంతో అత్యంత వైభవంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని...

శ్రీనివాసమంగాపురంలో ఫిబ్రవరి 8 నుండి 16 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని పురాతన మరియు ప్రసిద్ధ ఆలయమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమైన...

ఆదర్శ కమ్యూనిస్టు ఏవీ వర్మకు ఘన నివాళి: మరణంలోనూ స్ఫూర్తిప్రదాత!

లక్ష్య సాధనే ధ్యేయంగా, సమాజ శ్రేయస్సు కోసం తుది శ్వాస వరకు పోరాడిన ధన్యజీవి అవనిగడ్డ వీరవర్మ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన...