April 24, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్: పరామర్శ యాత్రలో అభిమానుల కోలాహలం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు (ఫిబ్రవరి 6, 2026) కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. ఇటీవలే తెలుగుదేశం...

శ్రీనివాస మంగాపురంలో వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు: రేపే అంకురార్పణ

భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 07వ తేదీ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా...

చిత్తూరులో మీడియా సంస్థల సందడి

చిత్తూరు పట్టణంలో మీడియా రంగం మరో అడుగు ముందుకు వేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన 'టీవీ7 న్యూస్ ఛానెల్' మరియు 'జీ3 న్యూస్ పేపర్' ప్రాంతీయ కార్యాలయాలు...

‘బీసీ సింహ గర్జన’కు ఓబీసీ విద్యార్థి సంఘం జైత్రయాత్ర.. 

బీసీల హక్కుల పోరాటంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 22న జరగనున్న ‘బీసీ సింహ గర్జన’ మహాసభకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తన...

ఏపీలో గ్రీన్ ఎనర్జీ విప్లవం: దగ్గుమళ్ళ

కాలుష్య నివారణే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన సరికొత్త ఇంధన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ విప్లవానికి బాటలు వేస్తున్నాయి. 'సతత్' (SATAT) పథకం కింద రాష్ట్రంలో...

నెల్లూరు రూరల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులుగా తాము వేసే ప్రతి అడుగు...

ఉపాధి హామీపై మోదీ కుట్ర.. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యం: షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేదల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప ఆశయమని, అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ...

తిరుమల లడ్డూ కల్తీ కేసు: దోషులను వదిలే ప్రసక్తే లేదు: పవన్

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంలో దోషులుగా తేలిన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: తుడా చైర్మన్

ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రాథమిక బాధ్యత అని తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు....

హిందూ ధర్మంపై గత ప్రభుత్వానిది కల్తీ దాడి: బీజేపీ

గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల పవిత్రతను తుంగలో తొక్కి, కల్తీ పాలనతో భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని బీజేపీ రాష్ట్ర నేత పీవీఎన్ మాధవ్ ధ్వజమెత్తారు. తిరుమలలో...