ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

చెవిరెడ్డి విడుదలపై మొక్కులు చెల్లించుకున్న ప్రసాద్ రెడ్డి

లేని లిక్కర్ కేసులో 8 నెలల పాటు అక్రమంగా జైలులో నిర్భంధించిన తమ నాయకుడు క్షేమంగా విడుదల కావడంతో వైసిపి నేత మొక్కులు చెల్లించుకున్నాడు. కోతలకు చెందిన...

సూళ్లూరుపేటలో ‘డే విత్ తుడా చైర్మన్’..

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే సంకల్పంతో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేపట్టిన "డే విత్ తుడా చైర్మన్" కార్యక్రమం...

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కోళ్ల పరిశ్రమ దగ్ధం!

ఏర్పేడు మండలంలోని గాజుల పెళ్లూరులో కోళ్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది....

తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో ‘మీకోసం’

తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం “మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు...

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌లో ఆళ్లగడ్డ సత్తా..

చిత్తూరు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-17 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో...

పక్షి ఫ్లూపై భయం వద్దు.. :మంత్రి

అన్నమయ్య జిల్లా సదుం (సోడమ్) మండలంలో వెలుగుచూసిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి...

స్విమ్స్ ‘పింక్ బస్సు’ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లాలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విజయవంతంగా జరిగింది....

ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు అత్యంత పారదర్శకమైన, అభివృద్ధి పథంలో సాగే పాలనను అందించేందుకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం...

తిరుపతిలో ‘అవని ఎలైట్’ రెస్టారెంట్ ప్రారంభం..

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పర్యాటకులు, స్థానికులకు స్టార్ హోటల్ స్థాయి రుచులను అందించేందుకు "అవని ఎలైట్" రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ప్రముఖ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు...

పల్లె పండుగకు 11,328 కోట్లు.. ఫలితాలపై పవన్ కళ్యాణ్ నిఘా!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల పునర్నిర్మాణమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేడు (ఫిబ్రవరి 9, 2026) అమరావతిలో జరిగిన మంత్రులు,...