May 11, 2026

తెలంగాణ

This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.

హార్వర్డ్‌లో రేవంత్ రెడ్డి: ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని పిలుపు!

తెలంగాణలో పెట్టుబడులు మరియు పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, హార్వర్డ్ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో...

నాంపల్లి అగ్నిప్రమాదం: బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారికి అలర్ట్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కీలక హెచ్చరిక. దాదాపు ₹714.73 కోట్ల వ్యయంతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ నిబంధనలలో...

చిరుకి సీఎం సర్‌ప్రైజ్‌: దావోస్‌లో మెగాస్టార్, రేవంత్ రెడ్డి భేటీ!

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో 'తెలంగాణ రైజింగ్' విజన్ ఆవిష్కరణ.. చిరంజీవి సినిమా చూశానన్న ముఖ్యమంత్రి! దావోస్ వేదికగా అరుదైన కలయిక మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

ఆమె ప్రియుడిని చంపబోయి అడ్డువచ్చిన కన్నతల్లిని బలి తీసుకున్న కొడుకు!

తన తల్లి మరొకరితో వివాహేతర సంబంధంలో ఉండడాన్ని కొడుకు భరించలేకపోయాడు. తన తల్లితో తిరుగుతున్న వ్యక్తి హతమార్చాలనుకున్నాడు. తన ప్రియుడిని కాపాడాలనుకుంది తల్లి. చివరకు కన్న కొడుకు...

మేడారంలో పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రారంభోత్సవం

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం (జనవరి 19, 2026) ములుగు జిల్లా మేడారంలో పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను మరియు ఇతర అభివృద్ధి పనులను అధికారికంగా...

జనసంద్రంగా మారిన సింగరాయ జాతర: లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్ళ, తంగళ్ళపల్లి గ్రామ శివారులలో వెలసిన శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఆదివారం (18-01-2026) భక్తజన సంద్రమైంది....

“మంత్రులపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోం!”: మీడియాకు రేవంత్ వార్నింగ్:

తెలంగాణ మంత్రులు మరియు ప్రజాప్రతినిధులపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో బొగ్గు...

బీజేపీపై సంధించిన నిప్పులు చెరిగిన రేవంత్ !

ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది వేడుకల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (BJP) లక్ష్యంగా విరుచుకుపడ్డారు; దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు...

ప్రాజెక్టుల్ని పడావు పెట్టారు: మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 90 శాతం పనులు పూర్తయిన...