May 11, 2026

తెలంగాణ

This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.

ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి: మంత్రి

భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పోలింగ్ రోజున ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ...

కోతులకు చెక్ పెట్టేందుకు చింపాంజీ ఐడియా..

గ్రామాల్లో కోతుల బెడద ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంపులుగా వస్తూ పంటలను నాశనం చేయడమే కాకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కోతులను తరిమికొట్టేందుకు కొయ్యుర్...

తెలంగాణ మున్సిపల్ పోరు.. 11న పోలింగ్!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరుకుంది. సోమవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో...

గుడిలోనే గంజాయి సాగు: పూజారి అక్రమ దందా బట్టబయలు!

ఆధ్యాత్మికతకు నిలయమైన దేవాలయాన్ని అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చిన ఒక పూజారి నిర్వాకం సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలోని విఠలేశ్వర...

దమ్ముంటే తెలంగాణలో నెగ్గండి: అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో మైనారిటీలకు అమలవుతున్న...

మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది..

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపల్...

గజ్వేల్ అభివృద్ధి ప్రదాత కేసీఆర్..

గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజ్ఞాపూర్‌లో...

యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్.. ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ!

హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట మధ్య తలపెట్టిన ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఇటీవల భైంసా ఆర్టీసీ డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్టి గ్రామ సర్పంచ్ గంగారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన నిజాంబాద్ లోని ఓ...

భీంగల్‌లో ముగిసిన సీఎం కప్ పోటీలు: వాలీబాల్‌లో సుదర్శన్ నగర్ తండా ఘనవిజయం

మండలంలోని బాబాపూర్ గ్రౌండ్‌లో బుధ, గురువారాల్లో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడ్డాయి....